కావలసినపదార్థాలు==సెనగపప్పు -కప్పు,పచ్చిమిర్చి-ఇదు,ఆల్లం -కొద్దిగా,మెంతులు-పావుస్పూన్,ఉప్పు -కొద్దిగా,
కరపకు -కొద్దిగా,కారం -కొద్దిగా,కొబ్బరితురుము -ఆరకప్పు,జిడ్డిపప్పు -నాలుగు,నూన-మూడుస్పూన్,టమోటా-ఒకటి ,
గసగసాలు -ఒకస్పూన్,ఉల్లిపాయ-ఒకటి,ఆల్లంవల్లులి -ఒకస్పూన్,దనియాలపొడి-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,
బిర్యానిఆకులు -మూడు,యాలకులు-మూడు,జిలకర -ఒకస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,
తయారీవిధానం ==సెనగపప్పునుమూడుగంటలునానపెట్టితరువాతనానపెట్టినసెనగపప్పు,పచ్చిమిర్చి,వేసిరుబ్బుకోవాలి
ఈమిశ్రమంలోదంచినఆల్లంవల్లులి,కరపకు,ఉప్పు,వేసిపక్కనపెట్టాలి.
ఆరగంటతరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతపిండిన్నిపకోడీలావేసిఆవి బంగారువర్ణంలోవచ్చాకతీయాలి..
కొబ్బరితురుము,జీడిపప్పు,గసగసాలు,పొడిలాచేసి కొద్దిగానిల్లుకలిపిముద్దచేయాలి ..
తరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతజిలకర,మెంతులు,పసుపు,బిర్యానిఆకులు,యాలకులపొడివేసిదించాలి.
కొద్దిసేపుతరువాతపచ్చిమిర్చితరుగు,టమాట,ఉల్లిపాయముక్కలువేసివైఇంచాలి.
తరువాతఆల్లంవల్లులి,దనియాలపొడి,టమాటాలు,కారం,బాగాకలపాలి.
తరువాతముందుగాసిద్దంచేసిఉంచినకొబ్బరిముద్ద,ఉప్పు,వేసిముతపెట్టాలి ...
కూరసిద్దంఅయినకతయారుచేసినపకోడీలుఅందులోవేసిబాగాకలపాలి ..
రుచికరమైనపకోడీకుర్మాసిద్దం ......
No comments:
Post a Comment