Wednesday, October 27, 2010

శికంపూరికబాబ్


కావలసినపదార్థాలు :మటన్-పదిముక్కలు,శనగపప్పు -ఒకకప్పు,అల్లం వైలుల్లి -కొద్దిగా,యాలకులు -ఇదు,లవంగాలు -కొద్దిగా,ఎండుమీర్చి-మూడు,మిరియాలు -నాలుగు,ఉప్పు-కొద్దిగా,దనియాలపొడి -ఒకస్పూన్,పుదినా -పావుకప్పు ,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమీర్చి-ఆరకప్పు,కొతిమీర -ఆరకప్పు,కోడిగుడ్డు-ఒకటి,నూన-వైఇంచ డానికిసరిపడా .
తయారీ విధానం :బాణలోమాంసం,శనగపప్పు,అల్లం వైలుల్లి,లవంగాలు,యాలకులు,మిరియాలు,ఉప్పు,దనియాల పొడి ,
తీసుకోని బాగా ఉడికించాలి.నీళ్ళుఆవసరంకాదు.ఆ తరువాతచల్లారక ఈప్పుడుసన్నగాతరిగినఉల్లిపాయలు,పచ్చిమీర్చి,
గుడ్డులోనిసోన,కొతిమీర,పుదినాతురుమువీడిగామరోపాత్రలోపేస్ట్.లా కలిపి పెట్టుకోవాలి.చల్లారినమాంసం మిశ్రమాన్ని
దిన్నిఉండలుగాచేసుకోవాలి.ఒక్కాదానిలోకొద్దిగాఉల్లిపాయమిశ్రమాన్నికూరిచుట్టాలి.బాణలో నూనవేడిచేసి సిద్దం చేసుకున్నకబాబ్.తాయారుదిన్నినూనలోవేసి బంగారువర్ణం లోకి వచ్చాడకవైఇంచలి.అంతేరుచికరమైనశికంపూరి కబాబ్.సిద్దం ....

సుఖి కబాబ్


కావలసిన పదార్థాలు :మటన్-ఆరకిలో,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,గరంమసాలా-ఒకస్పూన్,షజిర -ఒక స్పూన్ ,అల్లం పలుకులు -ఒకస్పూన్ ,వైలుల్లి -ఒకస్పూన్,పచ్చిమీర్చి -పది ,చీజు-కొద్దిగా,కొతిమీర తురుము -ఆర కప్పు,.
తయారీ విధానం:ఓ పాత్రలో ఫై పదార్థాలన్నీ బాగాకలపాలి.తరువాత చాలామైతగాచేసుకోవాలి.ఈప్పుడు కొతిమీర తురుము చేర్చాలి.ఈమిశ్రామాన్నిఈనుప కడ్డికి పోడుగాతగిలించాలితందురులో కాల్చితే సరిపోతుంది .గిల్.పెట్టి స్టవ్ మీద కాల్చితే సరిపోతుంది.కమ్మనిసుఖి కబాబ్ సిద్దం ....

మహి టికియా



కావలసినపదార్థాలు:చేపముక్కలు -ఆరు,ఉప్పు -కొద్దిగా,మిరియాలపొడి -ఒకస్పూన్,కోడిగుడ్డు-ఒకటి,అల్లం -కొద్దిగా ,పచ్చిమీర్చి -ఆరకప్పు,కొతిమీర తురుము -ఆర కప్పు,ఉల్లిపాయ ముక్కలు -ఒక కప్పు,పుదినా-ఆరకప్పు ,నిమ్మరసం -ఆర కప్పు,నూన-వైఇంచ దానికి సరిపడా .
తయారీ విధానం :నూన తప్పఫైనాఉన్నపదార్థాలనుఓ పాత్రలో తీసుకోనిబాగా కలపాలి .ఈమిశ్రామాన్నిగంటఫ్రీజులో ఉంచాలి.తరువాతచిన్నచిన్నఉండలుగాచేయాలి.బాణలోనూన వేడి చేసిసిద్దంచేసుకున్నఉండలిన్నిబంగారువర్ణంలోకి వచ్చాక ఉల్లిపాయముక్కలు,పుదినాచట్నితింటే ఆరుచిబాగా ఉండును.అంతేరుచికరమైనమహిటికియాసిద్దం ..

ముర్గ్ మలై కబాబ్

కావలసిన పదార్థాలు:చికెన్-ఆరకిలో,తాజాక్రీం-పావుకప్పు,చీజు-ఆరకప్పు,పచ్చిమీర్చి-ఆరు,మొక్కజొన్నపిండి -పావు కప్పు ,ఉప్పు -కొద్దిగా,వెనిగారు-పావుకప్పు,అల్లం వైలుల్లి -పావుకప్పు,కొతిమీర-ఆరకప్పు,కోడి గుడ్డు-ఒకటి .
తయారీ విధానం:అల్లంవైలుల్లిపేస్ట్.కొద్దిగా ఉప్పు వెనిగారు కలిపి చికెన్.ముక్కలకుపట్టించి .ఆరగంటనానపెట్టాలి .ఈప్పుడు చీజు,గుడ్డుసోనమొక్కజొన్నపిండినిమరో పాత్రలో తీసుకోనిమిశ్రామములాచేసుకోవాలి.చికెన్.ముక్కలనుఇందులో వేయాలి.చివరగాపచ్చిమీర్చికొతిమీరచేర్చాలి.తందురుతోకాల్చాలి.సన్ననిమంటఫై గిలుఇనుపకడ్డీకి చికెన్.ముక్కలుగుచ్చికల్చవచ్చు.నిప్పులఫైనాకాల్చినఇబంద్దిఉండదు.పుదినాచట్నితోవేడి వేడిగా తినాలి..అంతేరుచి కరమైనముర్గ్ మలైకబాబ్ రడి ...

తంగి కబాబ్

కావలసినపదార్థాలు :చికెన్-కిలో,అల్లంవైలుల్లి-ఒకస్పూన్,నిమ్మరసం-ఆరకప్పు,ఉప్పు-కొద్దిగా,కారం-ఒకస్పూన్,గరం మసాలా-కొద్దిగా,కసూరిమేతిపొడి-కొద్దిగా,మైదా -కొద్దిగా,మొక్కజొన్నపిండి -కొద్దిగా,కోడిగుడ్డు-నాలుగు,నూన-వైఇంచ డానికిసరిపడా.
తయారీ విధానం :చికెన్,శుబ్రముగా కడిగి .కత్తితోగాటులుపెట్టాలి.అల్లం వైలుల్లి రుబ్బినిమ్మరసంఉప్పుకలపాలి .ఈమిశ్రామాన్ని చికెన్.పట్టించిగంటనానపెట్టాలి .ఈప్పుడు కోడిగుడ్డుసోనకుమైదా,మొక్కజొన్నపిండి,కారం ..మిగిలిన మసాలాలు చేర్చినీటిలోమరి పలుచగాకాకుండా పిండిలా కలిపిపెట్టుకోవాలి.బాణలోనూన వేడి అయిన తరువాతముందుగాసిద్దం చేసుకున్నచికెన్.మిశ్రమములో ముంచి..నూనలో వేయాలి.బంగారువర్ణంలోకి వచ్చాదకవైఇంచాలి.అంతేతంగి చికెన్.తయార్ఉల్లిపాయముక్కలుపుదినాచట్నితో కలిపితినాలి ..అంతే రుచికరమైనతంగికబాబ్ రడి ..

చేపల కుర్మా


కావలసిన పదార్థాలు :చేపలు -కిలో,పసుపు -ఒకస్పూన్,పచ్చిమీర్చి-పది,దనియాలపొడి -మూడు స్పూన్,ఉప్పు -కొద్దిగా,కొతిమీర-కట్ట,పచ్చికొబ్బరి-కొద్దిగా,ఉల్లిపాయ -ఒకటి,అల్లం వైల్లులిపేస్ట్-మూడు స్పూన్ ,
తయారీ విధానం :ముందుగాచేపలను ముక్కలుగాకోసి వాటికీ ఉప్పు ,పసుపు పట్టించి ఇదు నిముషాలు అయిన తరువాత శుబ్రముగా కడగాలి.ఉల్లిపాయలు,పచ్చిమీర్చి,కొబ్బరి,అల్లంవైలుల్లిముక్కలను,వేసి రుబ్బాలి.బాణలోనూనవేసి చేప ముక్కలుగోధుమవర్ణంలోకి వచ్చాదాకావైఇంచుకోవాలి.ఈప్పుడు బాణలో నాలుగుస్పూన్.లా నూన వేసి రుబ్బి పెట్టుకున్నమసాలానుదనియాలపొడి,ఉప్పు ,వేసి బాగామాగించాలి.తరువాతనీళ్ళుపోసి మూతపెట్టి గ్రావితయార్ అయిన తరువాత చేపముక్కలు వేసి పదినిమిషాల పాటుఉడికించికొతిమీరవేసి దించాలి.చేపలకుర్మాసిద్దం.దిన్ని వేడివేడి ఆన్నంలో తింటేబాగా ఉండును..అంతేరుచికరమైన చేపలకుర్మాసిద్దం ..

పెరుగు కొబ్బరి పచ్చడి


కావలసిన పదార్థాలు :పెరుగు -కప్పు ,కొబ్బరి ముక్కలు -కప్పు,ఉప్పు-కొద్దిగా,నెయ్యి -నాలుగుస్పూన్ ,పచ్చిమీర్చి -ఇదు ,ఆవాలు -ఒకస్పూన్ ,కరపకు -కొద్దిగా ,ఎండుమీర్చి -మూడు ,
తయారీ విధానం :పచ్చిమీర్చి ,కొబ్బరి ,ఉప్పు తీసుకోని రుబ్బుకోవాలి.ఈమిశ్రామాన్ని పెరుగులోకలపాలి.బాణలోనెయ్యి కరిగించి ఆవాలు,కరపకు,ఎండుమీర్చి,తాలింపు పెట్టి పెరుగులోకలిపితే సరి పోతుంది.కమ్మని కొబ్బరిపెరుగు పచ్చడి సిద్దం .

Sunday, October 24, 2010

గోధుమరవ్వ దోస


కావలసిన పదార్థాలు :దోసపిండి -ఆరకప్పు,గోధుమరవ్వ -మూడుకప్పులు,పచ్చిమీర్చి -మూడు,టమాటాలు -ఒకటి,ఉల్లిపాయలు -ఒకటి ,జిలకర -ఒకస్పూన్,కరపకు -నాలుగుఆకులు,కొతిమీర -కట్ట,ఆవాలు -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా,నూన-పావు కప్పు,.
తయారీ విధానం:గోధుమరవ్వనుశుబ్రముగా కడిగి నీళ్ళలో నానపెట్టుకోవాలి.గంటతరువాత అందులోపచ్చిమీర్చి,టమాటాలు,వేసి రుబ్బి పెట్టుకోవాలి.ఈ మిశ్రమాన్నిదోస పిండి కలిపితేసరిపోతుంది.ఈప్పుడు బాణలోనూనవేడి అయిన తరువాత ఆవాలు,జిలకర,ఉల్లిపాయలుముక్కలు,కరపకు,కొతిమీర,వైఇంచి ...దోస పిండిలో కలపాలి .పెనం కాలాకఈ పిండిని దోసలా వేయాలి.నూన ,నెయ్యి ,కలిచ్చితీయాలి .వేడి వేడి గోధుమరవ్వదోససిద్దం ..

పిజాదోస


కావలసిన పదార్థాలు :మినపప్పు -కప్పు ,బియ్యం -మూడు కప్పులు,[ముందు రోజు నానపెట్టుకొని రుబ్బి పెట్టుకోవాలి];పిజాసాసు -ఆర కప్పు,ఉల్లిపాయ -ఒకటి టమాటాలు -మూడు క్యాప్సికం -ఒకటిపొడుగా తరగాలి .చీజు-కప్పు ,[సగంచీజు తరుగాలి ]వైలుల్లి -మూడు ,మిరియాల పొడి -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -ఒకటి,టమాటాసాసు -మూడు స్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,నూన-ఆర కప్పు ,
తయారీ విధానం:బాణలో నూన వేడి చేసి ..అందులో ఉల్లిపాయ,పచ్చిమీర్చిముక్కలు,వైల్లిలి మిరియాల పొడి ,ఉప్పు వేసి వైఇంచాలి .ఇదు నిముషాలు అయిన తరువాతదించేయాలి ఈప్పుడు పెనం పెట్టి మందంగా దోస వేసి ఫైన ముందుగా వైఇంచి పెట్టుకున్న ఉల్లిపాయ తాలింపు ,క్యాప్సికం ,టమాటాముక్కలు ,చీజు వేసి మూతపెట్టాలి.చీజు కరిగాక దోసను తీయాలి .వేడి వేడి పిజాదోస ఫై చీజు తో కొబ్బరి చట్నితో తింటే సరి .అంతేరుచికరమైన పిజా దోస రడి ..

మైసూరు దోస


కావలసిన పదార్థాలు :బియ్యం -మూడు కప్పులు ,మినపప్పు -కప్పు ,శనగపప్పు -మూడు స్పూన్ ,పుట్టునాలపొడి -కొద్దిగా ,కొబ్బరితురుము -కప్పు,కొతిమీర తురుము -కొద్దిగా ,నూన-దోస కల్చడానికి,ఉప్పు-కొద్దిగా ,
మసాలా కోసం:బంగాళా దుంపలు -నాలుగు,ఉల్లిపాయ -ఒకటి ,పచ్చిమీర్చి -మూడు ,నిమ్మరసం -ముడుస్పూన్ ,కరపకు -కొద్దిగా ,కొబ్బరి తురుము -ఆరకప్పు ,ఆవాలు -ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా ,ఉప్పు-కొద్దిగా ,.
తయారీ విధానం :బియ్యం,మినపప్పు ,శనగపప్పు ,నాలుగు నానపెట్టాలి .తరువాత దోస పిండిలా రుబ్బి పెట్టుకోవాలి .మర్నాడు ఉప్పు కలిపితే పిండి సిద్దం ,ఈప్పుడు బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసిమైతగాకలపాలి .నూన ను వేడి చేసి అందులో పసుపు ,పచ్చి మీర్చి కరపకు ,ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమవర్ణంలోకి వచ్చాక బంగాళాదుంప మిశ్రమము ,ఉప్పు కొతిమీర,నిమ్మరసం కలపాలి.పిండిని దోసలా మందముగా వేసిఫైన కొద్దిగా పుట్టునాల పొడి చల్లి మూతపట్టాలి మూడు నిముషాలు అయిన తరువాత దోస మద్య లో బంగాళా దుంప కురాను ఉంచి కొబ్బరి ,క్యారాటే తురుము వేసి దోసతీసి వేయాలి .దిన్ని సంబారులో కలిపి తింటే ఆరుచికరమైన మైసూరు దోస రడి ..

ఉల్లిఫుడ్.రైస్


కావలసిన పదార్థాలు :ఆన్నము-కప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు -కప్పు ,నూన-మూడు స్పూన్ ,ఆవాలు -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -మూడు,వైల్లులి -నాలుగు ,ఉప్పు -కొద్దిగా,మిరియాల పొడి -ఒకస్పూన్ ,కొతిమీర-కట్ట ,
నిమ్మరసం-మూడు స్పూన్,నెయ్యి -మూడు స్పూన్ ,.
తయారీ విధానం:బాణలోనూన వేడి చేసి ఆవాలు ,పచ్చిమీర్చి,వైల్లులి ,వైఇంచాలి.మూడు నిముషాలు అయిన తరువాత ఉల్లిపాయముక్కలు,వేసిగోధుమవర్ణంలోకి వచ్చాదాకావైఇంచి ఉప్పు ,మిరియలాపొడి ,కలపాలి.ఈప్పుడు ఆన్నము వేసి ..సన్నని మంట ఫై ఉంచి బాగా వైఇంచాలి.ఇదు నిముషాలు అయిన తరువాత నెయ్యి వేసి ..దించాలి .తరువాత నిమ్మరసం కలపాలి.తినతాప్పుడు కొతిమీర వేసి కలపాలి .అంతేరుచికరమైన ఉల్లి ఫుడ్.రైస్ రడి ..

మష్రూమ్ ఖుర్మా


కావలసిన పదార్థాలు :పుటగొడుగులు -ఒకకప్పు,నూన-కప్పు ,లవంగాలు -నాలుగు,గసగసాలు -ఒకస్పూన్,దనియాలు -ఒకస్పూన్,జిలకర -ఆర స్పూన్,అల్లం -కొద్దిగా,వైల్లులి -నాలుగు ,యాలకులు -మూడు,ఉల్లిపాయ -ఒకటి,వాము -ఆర స్పూన్,టమాటాలు-మూడు,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా ,
తయారీ విధానం:పుట్టగొడుగులను శుబ్రపరచిముక్కలుగా తరగాలి.ఈప్పుడువాము ,జిలకర ,గసగసాలు,దనియాలు,లవంగాలు,యాలకులు ,ఆన్నికలిపి పొడి చేయాలి.తరువాత అల్లం ,వైల్లులి,ఉల్లిపాయలు,టమాటాముక్కలనుమైతగారుబ్బుకోవాలి .ఒక బాణలోపుట్టగొడుగులను తీసుకోని వాటికీ దనియాల పొడి,టమాటాపేస్ట్.కారం ఉప్పు,పసుపు ,కలపాలి.ఈప్పుడు బాణలోనూన తీసుకోని స్టవ్ మీద పెట్టాలి.మసాలాతగిలిచిన పుట్ట గొడుగులనువేయాలి.ఆవివేగాకనీళ్ళువేసి మూతపెట్టాలి.చిక్కగా అయిన తరువాతపుట్ట గొడుగు ముక్కలుమాగక దించాలి.బిర్యాని లో కలిపి తింటే బాగా ఉండును.అంతేరడి ..

క్యారేట్.వడలు


కావలసిన పదార్థాలు :క్యారేట్ -ఇదు,మినపప్పు -పావుకిలో,ఉప్పు-కొద్దిగా,పచ్చిమీర్చి -ఇదు,కరపకు -కొద్దిగా,జిలకర -ఒక స్పూన్,నూన-వైఇంచదానికి సరిపడా,కొతిమీర -ఒకటి ,
తయారీ విధానం :మినపప్పు శుబ్రముగా కడిగి ముందు రోజు నానపెట్టుకోవాలి.మర్నాడు మైతగారుబ్బుకోవాలి .క్యారేట్ ను శుబ్రంగా కడిగి తురిమి పిండిలో కలపాలి.దానితో పాటు కొతిమీర,పచ్చిమీర్చి ,ఉప్పు ,జిలకర,వేసి బాగా కలపాలి .ఈప్పుడు బాణలోనూన కాగాక పిండిని వడ మాదిరిగా చేసివేయాలి .ఆవి గోధుమవర్ణంలోకివచ్చాకతీయాలి.అంతేరుచి కరమైన క్యారేట్ వడలు రడి..

బీట్రూట్ ఖీర్

కావలసిన పదార్థాలు :బీట్రూట్ తురుము -మూడు కప్పులు,పంచదార -కప్పు ,పాలు -ఆర లీటరు ,మిల్క్ మిడ్ -కప్పు ,కొబ్బరి తురుము -ఆరకప్పు ,యాలకుల పొడి -ఒక స్పూన్ ,నెయ్యి -పది స్పూన్ ,జీడిపప్పు -కొద్దిగా ,ఎండుదక్ష -కొద్దిగా ,తయారీ విధానం :బాణలోమూడు స్పూన్.నెయ్యి వేసి జీడిపప్పు ,ఎండుదక్ష వైఇంచి తీయాలి .తరువాత అందులో కొబ్బరి తురుము ,బీట్రూట్ తురుము వేసి బాగా కలిపి ఒక కప్పు నీళ్ళుపోసి ఉడికించాలి.తరువాత పంచదార ,పాలు పోసి ఉడికించాలి.మిల్క్ మిడ్ కూడా వేసి ఓపోగు రావాలి.ఈప్పుడు వైఇంచిన జీడిపప్పు,ఎండు దక్ష వేసి యాలకులు పొడి వేసి కలపాలి.చివరగా నెయ్యి వేసి కలపాలి .ఈదివేడిగా తగిన బాగా ఉండును.చల్లారిన తరువాత ఫ్రీజ్ లో పెట్టుకొని చల్లగా తిన్నాబాగా ఉండును .అంతేరుచి కరమైన బీట్రూట్ ఖీర్ రడి .

బాబ్బర్లబూరెలు

కావలసిన పదార్థాలు :మైదా పిండి -కప్పు ,బియ్యం పిండి -ఒకకప్పు ,ఉప్పు -కొద్దిగా ,నూన-సరిపడా ,బొబ్బరులు-కప్పు ,బెల్లం -కప్పు ,కొబ్బరి తురుము -ఆరకప్పు ,యాలకుల పొడి -ఒక స్పూన్ ,.
తయారీ విధానం :ఒక రోజుముందుగాబొబ్బరలను నానపెట్టి మైతగారుబ్బు కోవాలి .ఈపిండిలో కొబ్బరి తురుమును కలపాలి .ఈమిశ్రామాన్నిఇడ్లిలు మాదిరిగా వేసి ఉడికించి తీయాలి .బెల్లం మైతగాతురుమాలి .బొబ్బర్ల ఇడ్లిలను చిదిమి అందులో బెల్లం తురుము కలిపిఉండలుగా చేయాలి.మైదాలో బియ్యం పిండి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళువేసి జారుగాకలపాలి.ఈప్పుడుబొబ్బరులపూరణలపిండి మిశ్రమములో ముంచి బూరెలులాగా నూనలోవైఇంచి తీయాలి .అంతేబొబ్బరుల బూరెలు రడి .

రాగి పిండి గారాలు

కావలసిన పదార్ధాలు: బియ్యం పిండి -కప్పు,రాగి పిండి -కప్పు,జిలకర -ఒకస్పూన్ ,ఉప్పు-ఆర స్పూన్ ,మినపప్పు -ఆర కప్పు ,నూన-పావుకిలో ,కొబ్బరి తురుము -మూడు స్పూన్ ,పచ్చిమీర్చి -మూడు,పెరుగు -కప్పు,
తయారీ విధానం :మినపప్పును ముందుగానానపెట్టి నీళ్ళువడసి ఉంచాలి .
పెరుగులో ఉప్పు ,జిలకర,బియ్యం పిండి,వేసి కలిపి ఆర గంటనాననివాలి.తరువాత రాగి పిండి ,కొబ్బరి తురుము వేసి గారాల పిండిలా కలుపుకోవాలి .సన్నగా తరిగిన మిర్చి ముక్కలు కూడా కలిపి ఉంచాలి .పిండి మిశ్రమాన్ని చిన్నఉండలుగా తీసుకోని నాన పెట్టిన మినపప్పులోముంచి తరువాత పాలిదినుకవర్ మీద గారాల వత్తినూనలోవైఇంచి తీయాలి .అంతేరుచి కరమైన రాగి పిండి గారాలు రడి .

Thursday, October 21, 2010

సేమియా వడ

కావలసిన పదార్థాలు :సేమియా-ఒకకప్పు ,అల్లం -చిన్నముక్క,పచ్చిమీర్చి -ఇదు,ఉల్లిముక్కలు -ఆరకప్పు ,జిలకర -ఒక స్పూన్ ,బియ్యం పిండి -కప్పు నూన-ఆరకిలో,కొబ్బరి తురుము -ఆరకప్పు ,బంగాళాదుంప -ఒకటి,ఉప్పు -కొద్దిగా.
తయారీ విధానం:ముందుగా మూడు కప్పుల నీళ్ళుమరగించాలి.అందులోతొక్క తీసినబంగాళాదుంప ముక్కలు ,ఉప్పు వేసి ఉడికించాలిబాగా ఉడికిన తరువాతదించి ఒక సారికలపాలి.బంగాళాదుంపలముద్దచల్లారిన తరువాత అందులో బియ్యం పిండి అల్లం తురుము,ఉల్లిపాయముక్కలు,పచ్చి మీర్చిముక్కలు,జిలకర,కొబ్బరితురుము ,ఉప్పు వేసి కలిపి ముద్దలా చేయాలి.తరువాత వీటిని వడలుగా చేసి పొడి సేమియాలో ఆద్దినూనలోవైఇంచితీయాలి.

బేబీ కార్నర్ -65

కావలసిన పదార్థాలు:బేబీ కార్నర్ ముక్కలు-నాలుగుకప్పులు,శనగ పిండి -ఒకకప్పు ,మైదాపిండి -ఒకకప్పు ,మొక్క జొన్నపిండి -కప్పు ,ఉప్పు-కొద్దిగా,మీరపపొడి -కొద్దిగా,టమాటాసాసు-మూడు స్పూన్,వైల్లులి-ఒకస్పూన్ ,సన్నగా తరిగిన ఉల్లి కడలుముక్కలు -ఆర కప్పు ,కొతిమీర -కొద్దిగా ,కరపకు -కొద్దిగా ,నూన-వైఇంచ డానికిసరిపడా .
తయారీ విధానం :బేబీ కార్నర్ ముక్కల్నిఉప్పు నీటిలో ఉడికించినీళ్ళువంపేయాలి .ఈప్పుడు మరోపాత్రలో శనగ పిండి ,మైదాపిండి ,మొక్కజొన్న పిండి ,తీసుకోని ఉప్పు ,కారం,తీసుకోని కాసిని నీటిలో పిండిలాకలపాలి.ఇందులో బేబీ కార్నర్ ముక్కలను ముంచి..కాగుతున్న నూనలోవైఇంచాలి.ఈవన్నిఅయిన తరువాత ఆదేబాణలోనాలుగుస్పూన్.ల నూన ఉంచి కరపకు వైల్లులి తాలింపు పెట్టలి.ఈప్పుడు కొతిమీర టమాటా సాసు వేసివైఇంచి పెట్టుకున్నబేబీ కార్నర్ ఉల్లికాడలు వేయాలి .మూడునిముషాలు వైఇంచి దించాలిబేబీకార్నర్రడి ..

పెసర లడ్డూ

కావలసిన పదార్థాలు:పెసర పప్పు -ఇదు కప్పులు,పంచదారపొడి -ఇదుకప్పులు ,నెయ్యి -ఒకకప్పు ,యాలకుల పొడి -ఒకస్పూన్ ,
తయారీ విధానం:బానలోపెసరపప్పువేసి వైఇంచాలి .చల్లరినతరువాత పొడి చేయాలి .దిన్ని ఒకబాణలోతీసుకోని అందులో పంచదార పొడి,యాలకుల పొడి వేసి కలపాలి.ఈప్పుడు కరిగించిన నెయ్యి వేసి కలిపి మినప సున్ని మాదిరిగా లాడ్డులచుట్టుకోవాలి .అంతేరుచికరమైన పెసర లడ్డూ రడి ..

కలకండు వడ

కావలసిన పదార్థాలు :మినపప్పు -ఒక కప్పు,పంచదార-ఆర కప్పు,బియ్యం -ఒకస్పూన్,నూన-వైఇంచ డానికిసరిపడా ,జీడిపప్పు -కొద్దిగా ,
తయారీ విధానం :పంచదారను పొడి చేయాలి .
మినపప్పు ,బియ్యం కడిగిఒకగంట ముందు నానపెట్టుకోవాలి .తరువాత నీళ్ళువంపేసి మినపప్పు ,బియ్యం ,కలిపి రుబ్బి పెట్టుకోవాలి .తరువాత అందులో పంచదార పొడి వేసి కలపాలి.వీటిని చిన్నచిన్నవడలాచేసి దాని మీదజీడిపప్పు కూడా ఆద్దినూనలోఎరగావైఇంచి తీయాలి ,అంతేరుచి కరమైన కలకండు వడ రడి .

పెసల బూరెలు

కావలసిన పదార్థాలు :పెసలు -మూడు కప్పులు ,కొబ్బరి కోరు -ఒక కప్పు ,యాలకులు -ఆరు,బెల్లం తురుము -కప్పు ,నూన-వైఇంచ డానికిసరిపడా,బియ్యం -ముడుకప్పులు,మినపప్పు -ఒక కప్పు,ఉప్పు-కొద్దిగా ,
తయారీ విధానం :పెసులను ముందు రోజు నాన పెట్టలి.మినపప్పును కూడా బాగా నాన పెట్టి దోస పిండిలా రుబ్బి పెట్టుకోవాలి.నాన పెట్టుకున్న పెసులనుఉడికించి నీళ్ళువంపేయాలి.ఇందులోబెల్లం తురుము,కొబ్బరికోరు ,యాలకులపొడి ,వేసి మైతగాచేయాలి.ఈ మిశ్రమాన్నిచిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి,ఈప్పుడు బాణలోనూన వేడి చేసిపెసల మిశ్రమాన్నిదోస పిండిలో ముంచి.బంగారువర్ణంలోకి వచ్చాక పెసల బూరెలుసిద్దం .

Monday, October 18, 2010

మరాట చెక్కలు


కావలసిన పదార్థాలు :గోధుమ పిండి -పావుకప్పు ,శనగ పిండి -నాలుగుస్పూన్ ,కొతిమీర-కొద్దిగా ,అల్లంవైల్లులి -ఒకస్పూన్ ,ఉల్లిపాయ -ఒకటి ,మీరపపొడి -ఒకస్పూన్ ,గరంమసాలాపొడి -ఒకస్పూన్ ,పసుపు -ఆరటిస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,నూన-వైఇంచడానికిసరిపడా .
తయారీ విధానం :ముందుగా శనగపప్పునుమూడు గంటల ముందునానపెట్టాలి .తరువాత ఉల్లిపాయను చాలాసన్నగా తరగాలి .గోధుమపిండి ,శనగపిండి,కలపాలి తరువాత అందులో అల్లం వైల్లులి,ఉల్లితురుము ,కొతిమిరతురుము ,ఉప్పు,వేసి కలపాలి అందులోకొద్దిగా నూన తగినన్ని నీళ్ళుపోసిపిండిని గట్టిగా చపాతీ పిండిలాకలపాలి.తరువాత అందులోశనగపప్పు వేసి కలపాలి.ఈప్పుడు దిన్నిచిన్నచిన్నఉండలుగాచేసుకొనివాటిని ఆరిటాకుచక్కలమాదిరిగానఉండలుగాచేసిస్పూన్ గట్టులువేయాలి .ఈప్పుడు వీటిని కాగిన నునాలోవేసి ఎరగావైఇంచి తీయాలి .మారాతా గోధుమ చక్కలురడి .

కొబ్బరి లడ్డు



కావలసిన పదార్థాలు :కొబ్బరి తురుము -ఒకకప్పు ,మిల్క్ మయేడ్-ఒకకప్పు ,బొంబాయి రవ్వ -ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు ,బాదం-ఆరు ,యాలకులు -నాలుగు
తయారీ విధానం ;బాణలోబొంబాయి రవ్వవేసి దోరగా వైఇంచి తీయాలి .
ఈప్పుడు అందులో కప్పు కొబ్బరి తురుము వేసి కలపాలి .మిగిలిన తురుమును పక్కన ఉంచాలి .మిశ్రమము కొద్దిగా చల్లారిన తరువాత పంచదార పొడి వేసి కలపాలి .తరువాత మిల్క్ వేసి బాగా కలపాలి .యాలకుల పొడి బాదం పప్పును సన్నగా తరగాలి .ఈప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి కలిపి చిన్న ఉండలుగా చుట్టాలి .ఈప్పుడు వీటిని పక్కన ఉంచిన కొబ్బరి తురుములో దొరలించి తీయాలి .వీటిని ఒక సారి ఫ్రేజూ లో ఉంచి తరువాత తీయాలి .ఆవి విరిగి పోకుండాఉండును.

పాల పూరి


కావలసిన పదార్థాలు :కొబ్బరి తురుము -ఒకకప్పు పంచదార -పావుకప్పు ,మైదా -ఒక కప్పు ,పాలు -ఒక కప్పు ,యాలకులపొడి -ఒకస్పూన్ ,నూన-సరిపడా
తయారీవిధానం :మైదాలో పాలుకలిపి జారుగాదోస పిండి మాదిరిగా చేయాలి .
విడిగా చిన్న బాణలోకొబ్బరితురుము ,యాలకుల పొడి ,వేసి కొద్దిగా వైఇంచాలి .అందులోని నీరుఆవిరిఅయిన తరువాత పంచదార వేయాలి .ఆది కరిగి కొద్దిగా పాకం వచ్చిందిఆనుకున్న తరువాత దించి చల్లారక .
ఈప్పుడు మైదా పిండిని చిన్న దోసలావేసి ఆదివేగిన తరువాత కొబ్బరి మిశ్రమాన్ని దోస అంతారాసి చక్కగారోలు చేయాలి .అంతేరుచి కరమైన పాల పూరి రడి .

అల్లం గారాలు


కావలసిన పదార్థాలు :మినపప్పు -నాలుగుకప్పులు ,అల్లంతరుగు -ఇదు స్పూన్ ,పచ్చిమీర్చి -ఇదు ,జిలకర -ఇదు స్పూన్ ,మిరియాలు-ఒకస్పూన్ ,ఎండుకొబ్బరి తురుము -ఒకస్పూన్ ,ఉప్పు-ఒకస్పూన్ ,లవంగాలు-మూడు ,నూన-వైఇంచడానికి సరిపడా .
తయారీ విధానం:మినపప్పు మూడుగంటల ముందు నాననివాల్లి .ఈది బాగా నానకశుబ్రంగా కడిగి మిగిలిన పదార్థాల్ని గ్రాండ్ చేసి ఉంచుకోవాలి .ఈపుడుబాణలోనూన బాగా కగానిచ్చి ..సిద్దం చేసుకున్న గారాల పిండిని కవర్ మీద గారాలు చేసుకొనినూన లో వైఇంచాలి .బంగారువర్ణంలోకి వచ్చాకతిసేయాలి,అంతేకమ్మని వేడి వేడి అల్లం గారాలు తయారు.

Sunday, October 17, 2010

సొజ్జ ప్పాలు


కావలసిన పదార్థాలు :గోదుమరవ్వ -మూడు కప్పులు ,కొబ్బరి కోరు -మూడు కప్పులు ,పంచదార -మూడు కప్పులు ,యాలకుల పొడి -ఒకస్పూన్ ,మైదా-నాలుగుకప్పులు ,ఉప్పు-కొద్దిగా ,నూన-కొద్దిగా ,నెయ్యి -ముడుస్పూన్ ,పాలు -మూడు కప్పులు ,నీళ్ళు-ఒక కప్పు .
తయారీ విధానం:బాణలో నెయ్యి కరిగించి గోదుమరవ్వ ,కొబ్బిరికోరు ,వేసి దోరగా వైఇంచాలి .ఈపుడు మరో పాత్రలో పాలు మరిగించి ..అందులో వైఇంచి పెట్టుకున్న గోదుమరవ్వ ,కొబ్బిరికోరు ,యాలకులపొడి వేసి ..బాగాఉడికించాలి .నీళ్ళు కూడా వేసిఈది బాగా ఉడిగాక ..పంచదార వేసి కలపాలి.గోదుమరవ్వ మిశ్రమం బాగాఉడికిన తరువాత కిందకు దించాలి .ఈ ప్పుడు మైదానుపిండిలా కలిపిపెట్టుకోవాలి.ఆర గంటనానక ..పిండి తీసుకోని పూరి పరిమాణంలో మందగా వతిఅందులో ముందుగాసిద్దం చేసుకున్న హల్వా మిశురమాన్నికొద్దిగా ఉంచి ..చుట్టూ మూసికవర్ ఫై మల్లి వతలి మిగిలిన పిండిని ఆలాగాచేసుకోవాలి .నూన వేడి అయిన తరువాత వైఇంచితీయాలి .అంతేసొజ్జ ప్పాలు రడి .

మీగడ మధుర



కావలసిన పదార్థాలు :మీగడ -ఒకకప్పు ,పంచదార పొడి -పావుకప్పు ,ఎండుదక్ష -కొద్దిగా ,జీడిపప్పు -కొద్దిగా ,గసగసాలు -ఒకస్పూన్ ,యాలకులు -ఐదు ,కొబ్బరి కోరు -కప్పు ,నెయ్యి -ఐదు స్పూన్ ,బియ్యం -ఒకకప్పు ,
తయారీ విధానం:బియ్యం కడిగి మైతగా వండి పెట్టుకోవాలి .బాణలోనెయ్యి కరిగించి ,అందులో ఎండుదక్ష ,జీడిపప్పు ,పలుకులు గసగసాలు వైఇంచి ఆన్నం లో కలపాలి .ఈపుడు మీగడనుబాగా చిలికి ..అందులో పంచదార పొడి యాలకుల పొడి ,వేయాలి .ముందుగాసిద్దం చేసుకున్న ఆన్నం లో వేసి బాగా కలపాలి .అంతే..మీగడ మదుర సిద్దం .

కొబ్బరి హల్వా

కావలసిన పదార్థాలు :పచ్చికొబ్బరి తురుము -ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు ,యాలకులు -నాలుగు,నెయ్యి -ఆర కప్పు ,జీడిపప్పు -పది ,ఎండుదక్ష -మూడు స్పూన్ ,
తయారీ విధానం :కొబ్బిరి తురుము ,జీడిపప్పు ,ఎండు దక్ష ,నునెయ్యి లోవిడివిడిగా వైఇంచిపెట్టుకోవాలి.తరువాత మరో పాత్రలో పంచదార ,సరిపడా నీళ్ళుతీసుకోని స్టవ్ మీద పెట్టాలి .పంచదార కరిగిపాకం తయారు అయిన తరువాత కొబ్బరి తురుమువేసి తిపుతూ ఉండాలి .పదార్థం గట్టి పడుతుండగా అందులో వైఇంచిన జీడిపప్పు ,ఎండుదక్ష ,మిగిలిన నెయ్యి కలపాలి .పది నిముషాలు అయిన తరువాత యాలకులపొడి వేసి కిందకు దించాలి .రుచి కరమైన కొబ్బరి హల్వా రడి .

కొబ్బరి కుడుములు

కావలసిన పదార్థాలు :పచ్చికొబ్బరి తురుము -ఒకకప్పు ,బియ్యం పిండి -ఒకకప్పు ,బెల్లం -ఒకకప్పు ,యలుకులు -నాలుగు
తయారీవిధానం :బాణలోబియ్యం పిండి తీసుకోని అందులో వేడి నీళ్ళుపోసి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి .ఈపుడు మరో పాత్రాలో పావుకప్పునీళ్ళు తీసుకోని బెల్లం తురుము వేసి కరగానివాలి ఈ నీళ్ళను వడకట్టి మళ్ళిస్టవ్ మీదపెట్టాలి .పాకంఉడుకుతున్నపుడుపచ్చి కొబ్బరి వేసి బాగా కలపాలి తరువాత ఆ మిశ్రమము మరో పాత్రలోకి తీసుకోని యాలకుల పొడి వేసి చిన్న చిన్నఉండలుగా చసిపెట్టుకోవాలి .బియ్యంపిండిని పురిలా చసుకోవాలిమద్యలోకొబ్బరి ఉండలు పెట్టి చుటయాలివాటిని ఇడ్లి పాత్రా లో పెట్టి ఆవిరి మీద ఉదికిసుకమ్మని కుడుములు తయారు.

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు :సేమియా -ఒక కప్పు ,కొబ్బరి తురుము -ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు ,నెయ్యి -మూడు స్పూన్ ,యాలకుల పొడి -ఒకస్పూన్ ,పాలు -ఒకకప్పు ,జీడిపప్పు -ఒకస్పూన్ ఎండుదక్ష -ఒకస్పూన్ ,
తయారివిధానం:బాణలో ఆర స్పూన్ నెయ్యి తీసుకోని సేమియా ను దోరగా వైఇంచి ...నీళ్ళువేసి ఉడికించి పెట్టుకోవాలి .ఈపుడు బాణలో కొబ్బరి తురుము తీసుకోని అందులో సరిపడా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టుకోవాలి .కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయదాకాతిపాలి .తరువాత పంచదార వేసి కరిగాక ..అందులో ఉడికిన సేమియా ,యాలకుల పొడి ,నెయ్యి కలపాలి .కోదినిముషాలు అయిన తరువాత పాలు వేయాలి .తరువాత జీడిపప్పు ,ఎండు దక్ష ,పలుకులు వేసి కిందకు దింపాలి ,వేడి వేడి కొబ్బరి పాయసం సిద్దం ,

క్యారేట్.కోవాలడ్డు


కావలసిన పదార్థాలు :కోవా -పావుకిలో ,క్యారేట్ తురుము -ఒకకప్పు ,కొబ్బరి తురుము -కొద్దిగా ,పంచదార-ఆర కప్పు ,జీడిపప్పు -కొద్దిగా ,బాదం-కొద్దిగా ,ఎండుదక్ష -కొద్దిగా ,ఆని నెయ్యి లో వైఇంచాలి.యాలకుల పొడి -ఒకస్పూన్ ,నెయ్యి -కొద్దిగా .
తయారీ విధానం :ముందు క్యారేట్ తురుమును నెయ్యి లో పచ్చివాసన పోయావరకు వైఇంచాలి .దీనికి కొబ్బిరి తురుము పంచదార కలిపితిప్పుతూ ఉండాలి .ఈపుడు వైఇంచిన జీడిపప్పు ,బాదం ఎండుదక్ష వేసి కలపాలి .తరువాత కొంచం నెయ్యి రాసుకొని కోవాకొద్దిగా తీసుకోవాలి .దీనిని పలుచ పూరిలాచేయాలి.క్యా రేట్ ఉండను మద్యలోఉంచిముసివేయాలి .లడ్డు స్వీట్ క్యారేట్ తురుము,జీడిపప్పువేసి తింటేఎంతోరుచికరక్యారేట్ కోవాలడ్డు సిద్దం .

నువ్వు పిండి పులి హార


కావలసిన పదార్థాలు :బియ్యం -ఒకకప్పు ,ఎండుమీర్చి -ఐదు ,చింత పండు రసం -ఆర కప్పు ,పచ్చిమీర్చి -ఐదు ,ఉప్పు-కొద్దిగా ,మినపప్పు-కొద్దిగా ,శనగ పప్పు -నాలుగుస్పూన్ ,ఎండు కొబ్బరి తురుము -మూడు స్పూన్ ,నూన-కప్పు ,కరపకు -ఐదు ఆకులు ,పసుపు -స్పూన్ ,ఆవాలు -ఒకస్పూన్ ,నువ్వులు -ఒకకప్పు .
తయారీ విధానం :బాణలోనువ్వులను వైఇంచి చల్లారక పొడికొట్టుకోవాలి .ఈపుడుఆదేబాణలో నూన వేడి అయినా తరువాత ఎండు మీర్చి ,తాలింపు దినుసులు ,పచ్చి మీర్చి ,కరపకు ,ఈవి బాగావేగాకచింత పండురసం వైయాలి .ఈలోగా బియ్యని కడిగి ఉప్పు ,పసుపు ,మిగిలిన నూన ,సరిపడా నీళ్ళుతీసుకోని కూకర్.లో మూడుకూతలుదాక ఉడికించాలి .ఈ ఆన్నమువిడిగా మరో పాత్రలోకి తీసుకోనికొద్ది వేడి తగినతరువత ముందుగ సిద్దంఅయిన చింత పండు పులుసు కలపాలి .చివరగా నువ్వులా పొడి కూడా కలిపితే సరిపోతుంది .నువ్వు పిండి పులిహొరసిద్దం .

Friday, October 15, 2010

మొక్క జొన్న లడ్డు



కావలసిన పదార్థాలు :మొక్క జొన్న పిండి -ఒక కప్పు ,పల్లీలు -ఒకకప్పు ,కొబ్బరి -ఆర కప్పు ,పంచ దార -ఒక టి కప్పు ,నెయ్యి -ముడుస్పూన్ ,యాలకుల పొడి -ఒక స్పూన్ ,ఎండుదక్ష -ఒక స్పూన్ .
తయారీ విధానం :ముందుగా పల్లిలను వైఇంచిఉంచుకోవాలి .గ్రాండ్ అయిన తరువాత పొడిచైయాలి ఆలాగే పంచదార కొబ్బరి తురుమును కూడా గ్రాండ్ పట్టుకోవాలి .ఒక బాణ తీసుకోని నెయ్యి ,యాలుకుల పొడి ,వైఇంచిన ఎండు దక్ష కలిపి చిన్న ఉండలుగాచయాలి.ఎంతోరుచి కరమైన మొక్క జొన్న లడ్డురడి

Thursday, October 14, 2010

ఆటుకులపరమాన్నం

కావలసిన పదార్థాలు :ఆటుకులు -ఒకకప్పు ,బిల్లం -పావుకిలో ,యాలకులు -నాలుగు,జీడిపప్పు -కొద్దిగా ,ఎండుదక్ష -కొద్దిగా ,బాదం-కొద్దిగా ,నెయ్యి -నాలుగుస్పూన్ ,కొబ్బిరి పొడి -ఆర కప్పు ,పాలు -పావులీటర్ .
తయారీ విధానం :ముందుగ ఆటుకులనుఒకసారి కడిగి ఆరగంటతరువాత నీళ్ళలో ఉంచాలి .ఈ నీటిని పిండేసి ..ఆటుకులను మరో పాత్రలోకి తీసుకోని మరి కాసిని నీళ్ళువేసి సన్నని మంట ఫై ఉడికించాలి .బాణలోనెయ్యి కరిగించి జీడిపప్పు ,ఎండు దక్ష ,పలుకులుని వైఇంచి ఉడుకుతున్న ఆటుకులకు కలపాలి .యాలకులు పొడి ఉదికిఉన్న పరమాన్నం లో వేయాలి .ఐదు నిముషాలు అయిన తరువాత కొబ్బిరిపొడి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి .ఈపుడు బిల్లం తురుము వేయాలి.ఆది కరిగాకచివరగా పాలు కలపాలి .ఆటుకుల పరమాన్నం నిమిషాలోతయారుతుంది .అంతేఆటుకుల పరమాన్నం రడి .ఇది వేడి వేడి గా తింటే బాగా ఉండును.

జొన్న పరమాన్నం

కావలసిన పదార్థాలు :జొన్నలు -ఒకకప్పుబెల్లం ఒకకప్పు ,యాలకులు -నాలుగు,జీడిపప్పు -ముడుస్పూన్, బాదం-ఆరు ,ఎండుదక్ష -ముడుస్పూన్,నెయ్యి -ఇదు స్పూన్,పాలు -పావు లీటర్.
తయారీ విధానం :జొన్నలనుకడిగి నాలుగు గంటల పాటునీళ్ళలో నాననివాలి.ఈపుడు జీడిపప్పు ,బాదం,ఎండు దక్ష ,నెయ్యి లో వైఇంచితీసి పెట్టుకోవాలి .ఒక బాణలోజొన్నలు సరిపడా నీళ్ళుతీసుకోని స్టవ్,మీద పెట్టాలి.ఆవిబాగా ఉడికిన తరువాత మంట తగించి బెల్లం ,యాలకుల పొడి ,బాదం ,జీడిపప్పు ,ఎండు దక్ష పలుకులు వేసి బాగా కలపాలి .ఇదు నిముషాలు అయిన తరువాత పాలు కూడా వేసికిందకుదించాలి .అంతేకమ్మని జొన్న పరమాన్నం రడి .

Sunday, October 10, 2010

మసలదాలు

కావలసిన పదార్థాలు ;కందిపప్పు -ఒక కప్పు ,టమాటాలు -మూడు ,చింతపండు -కొద్దిగా ,కొతిమీర -కొద్దిగా ,కరపకు -కొద్దిగా ఉప్పు -ఒకస్పూన్ పసుపు -ఆర స్పూన్ ,జిలకర -ఆర స్పూన్ ,మీరపపొడి -ముడుస్పూన్ ,
తయారీ విధానం ;ముందుగా కూకర్.లో కందిపప్పు ,టమాటాలు ,చితపండు ,కొతిమీర ,కరపకు వేసి ,నీళ్ళువేసి కడుకోవాలి .కడిగిన తరువాత కూకర్ .లో నీళ్ళు వేసి ఉప్పు ,పసుపు ,మీరాప పొడి ,జిలకర వేసి ,ఐదు కూతలురావాలి.తరువాత కిందకుదించి .
బగరు కోసం ;-ఒక ఉల్లిపాయ తీసుకొని కోసిబాణలోనున వేసి వేడి ఐన తరువాత ఉల్లిపాయ వేసి ఎరగావైఇంచాలి .తరవాత మసాలా డాలు ని గ్రాండ్ అయిన తరువాత వైఇంచుకున్న దానిలోవైయాలి .అంతేరుచి కరమైన మసాలా డాలు రడి .

శనగ పిండి కాకర కాయమసాలా కూర

కావలసిన పదార్థాలు ;శనగ పిండి -ఒకకప్పు ,కాకరకాయలు -ఒక కప్పు,నున -కొద్దిగా ,జిల్లకర -కొద్దిగా ఆవాలు -కొద్దిగా ,కరపకు -కొద్దిగా ,ఎండుమీర్చి -మూడు ,ఉల్లిపాయ -ఒకటి ,ఉప్పు -కొద్దిగా ,మీరపపొడి -ఒకస్పూన్ ,పసుపు -ఆర స్పూన్ ,
తయారీ విధానం ;ముందుగాబాణ ఉంచి అందులో నున వేసి జిలకర ,ఆవాలు ,కరపకు ,ఎండు మీర్చి ,ఉల్లిపాయ ముక్కలు ,కాకరకాయ ముక్కలు ,ఉప్పు ,మీరపపొడి ,పసుపు ,కొతిమీర ,శనగ పిండి కొద్దిగా నీళ్ళుపోసి కలుపుకోవాలి .తరువాత కాకరకాయ ముక్కలు లోకి శనగ పిండి వేసి కలుపుకోవాలి .అంతేశనగ పిండి కాకరకాయ మసాలాకూరరడి .దీనిని ఆన్నం లో చపాతీ లో తింటే రుచిగా ఉండును.

బియ్యం రవ్వ పాయసం

కావలసిన పదార్థాలు ;బియ్యంరవ్వ-కప్పు ,సేమియా -ఆరకప్పు ,పంచదార -పావు కప్పు ,జిద్దిపప్పు -పది ,ఎండుదక్ష -నాలుగు,కొబ్బిరిపాలు -కప్పు నీళ్ళు-కప్పు ,యాలకులు పొడి ఆర స్పూన్ ,నెయ్యి ఒక కప్పు

తయారీ విధానం ;బాణలోస్పూన్ నెయ్యి కరిగించి బియ్యంరవ్వ ,సేమియాను విడి విడి గా దోరగా వైఇంచి పెట్టుకోవాలి .తరువాత ఆదేబాణలో మరో స్పూన్ వేడి అయిన తరువాత జిద్దిపప్పు ,ఎండు దక్షను వైఇంచి మరో కప్పు లోకి తీసుకోవాలి .ఈపుడు బాణలో రవ్వ ,సేమియా ,కొబ్బరి పాలు తీసుకోని సన్నని మంట పై ఉంచి ఉడికించాలి .రవ్వ ,సేమియాను చూసి నీళ్ళు వైయాలి .పది నిముషాలు అయిన తరువాత పంచదార వేసి కలపాలి .సరిగా పాయసం దగర పడుతుంది .ఆపుడు యాలకుల పొడి ,జిద్దిపప్పు ,ఎండుదక్ష కలిపితే సరిపోతంది.ఈ పాయసంకలర్ ఉండాలనుకున్న వారు మూడు స్పూన్,ల క్యారాటు రసం కలిపితే సరిపోతుంది .అంతేరుచి కరమైన బియ్యం రవ్వ పాయసం రడి .

Saturday, October 9, 2010

ఫుడ్ రైస్

కావలసిన పదార్థాలు ;ఆన్నము-ఒకకప్పు ,పెరుగు -ఒకకప్పు ,పాలు-కొద్దిగా ,గోడుంబి -కొద్దిగా ,దాక్షా-కొద్దిగా నున -ఒకస్పూన్ ,ఆవాలు -కొద్దిగా ,శనగపప్పు -కొద్దిగా, ఆలం -కొద్దిగా ,తరిగిన మీర్చి -కొద్దిగా ,కరపకు -కొద్దిగా ,ఉప్పు -కొద్దిగా ,కొతిమీర
తయారీ విధానం ;ముందుగ ఆన్నము ,పెరుగు ,పాలు ,కలుపుకోవాలి .
తరువాత బాణ ఉంచి నున ఆవాలు ,శనగపప్పు ,తరిగిన మీర్చి గోడుంబి కరపకు ,ఉప్పు కొతిమీర ,వేసి పోపు వేయాలి .
ముందుగ కలుపుకున్న ఆన్నము దానిలో వేసి కలుపుకోవాలి .అంతేఫుడ్ రైస్ రడి .

కూరగాయలపలావ్

కావలసిన పదార్థాలు ;నున -మూడు స్పూన్ ,గరంమాసాల-ఒకస్పూన్ ,బిరియాని ఆకులు -మూడు ,ఉల్లిపాయలు -ఒకటి ,ఆలం వైల్లులి పేస్ట్,క్యారాటు -ఒకటి ,పచ్చిమీర్చి ,పుదినా పేస్ట్ -కొద్దిగా ,టమాటముక్కలు -కొద్దిగా ,మీరపపొడి -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా
తయారీ విధానం ;స్టవ్ మీద బాణ ఉంచి అందులో నున వైయాలి .
నున వేసిన తరువాత ఉల్లిపాయ ,గరంమసాలా,బిరియాని ఆకులు ,వైయాలి .
ఉల్లిపాయలు ,ఆలం వైల్లులి పేస్ట్ ,క్యారట్ పచ్చిమీర్చి ,పుదినా పేస్ట్ ,టమాటాలు ,మీరపపొడి ,ఉప్పు ,వేసి కలపాలి .
తరువాత ఉడుకుతున్న నీళ్ళలో బియము వైయాలి .అంటేకూరగాయల పలావ్ రడి ..

కందిపప్పు దాలు

కావలసిన పదార్థాలు ;కందిపప్పు -ఒకకప్పు ,టమాటాలు -మూడు,పచ్చిమీరపకాయలు -కొని ,చింతపండు -కొద్దిగా ,కొతిమీర -కొద్దిగా ,కరపకు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,పసుపు -కొద్దిగా ,జిలకర -కొద్దిగా ,
తయారీ విధానం ;ముందుగ కూకర్ తీసుకోని కందిపప్పు ,టమాటాలు ,పచ్చి మీరపకాయలు ,చింతపండు ,కొతిమీర ,కరపకు ,వేసి ఆని కడుకోవాలి .

తరువాత నీళ్ళువేసి ఉప్పు ,పసుపు ,జిలకర ,వేసి స్టవ్ మీద ఉంచాలి .ఇదు విజిల్ తరువాత కిందకుదించి స్టవ్ మీద బాణ ఉంచి దానిలో నున వేసి ఉల్లిపాయలను ఎరగావైఇంచుకోవాలి .కందిపప్పును గ్రాండ్ చైయాలి తరువాత వైఇంచుకున్న దానిలో వైయాలి .అంటేకందిపప్పు దాలు రడి

చికెన్ సాంబార్

కావలసిన పదార్థాలు ;కందిపప్పు -ఒకకప్పు ,ఉల్లిపాయ -ఒకటి ,పచ్చిమీర్చి -మూడు ,పుదినా -ఒక కట్ట ,కరపకు -కొద్దిగా ,కొతిమీర -కొద్దిగా ,వైల్లులిపేస్ట్-ఒకస్పూన్ ,గరంమసాలా-ఒకస్పూన్ ,దనియాల పొడి -ఒకస్పూన్ ,జిలకర -కొద్దిగా ,చింత పండు రసం -ఒకకప్పు ,మీరాప పొడి -ముడుస్పూన్ ,ఉప్పు -ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా
తయారీ విధానం ;కందిపప్పును ఉడికించుకోవాలి .
స్టవ్ మీద బాణ ఉంచి అందులో నున వేసి తరువాత ఉల్లిపాయ ,పచ్చిమీర్చి ,పుదినా ,కరపకు ,కొతిమీర వేసి ,చికెన్ ,ఉప్పు ,వైల్లులి పేస్ట్ ,పసుపు ,చింతపండురసం ,గరంమసాలా,దనియాల పొడి ,జిలకర పొడి,మెంతులు పొడి ,కూడా వేసి ఉడకనివాలి.
ఈపుడు కందిపప్పు పిసికి ఉడుకుతున్న చికెన్.లో వైయాలి అంటేకందిపప్పు చికెన్ సాంబార్ రడి ...

పెసర పొడి పొంగలి

కావలసిన పదార్థాలు ;పెసర పప్పు-కప్పు ,బియము -ఒక కప్పు ,ఆవాలు -కొద్దిగా ,జిలకర -కొద్దిగా ,మినపప్పు -ఒకస్పూన్ ,శనగ పప్పు -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -నాలుగు,ఎండుమీర్చి -ఇదు ,వేరు శనగ పప్పు -పావులోసగం ,కరపకు -నాలుగు ఆకులు ,నున -నాలుగు స్పూన్ ,ఉప్పు -కొద్దిగా
తయారీ విధానం ;పెసర పప్పు దోరగా వైఇంచిగ్రాండ్ అయిన తరువాత పొడిపెట్టుకోవాలి .బియాముకడిగి ఆన్నమువండుకోవాలి .తరువాత బాణలోనున వేడి అయిన తరువాత ఆవాలు ,జిలకర ,మినపపప్పు ,శనగపప్పు ,పచ్చి మీర్చి ముక్కలు ,ఎండుమీర్చి ,కరపకు ,వేసి పోపు పెట్టుకోవాలి .ఈపుడు చల్లారిన ఆన్నములో ముందుగా పెట్టుకున్న పేసరపొడి ,సరిపడా ఉప్పు ,పోపు కలపాలి .కమ్మనిపేసర పొడి పొంగలి రడి.

Thursday, October 7, 2010

పాలక్ చికెన్

కావలసిన పదార్థాలు ;చికెన్ -ఆర కిలో ,పాలకూర -నాలుగుకట్టలు ,వైల్లులి -మూడు ,పచ్చిమీర్చి -మూడు ,మీరపపొడి -ఒకస్పూన్ ,జిలకర -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా
తయారీ విధానం ;చికెన్ ముక్కలు ని కడిగి కొద్దిగా ఉప్పు ,కారంతగలించి ఉడికించాలి .పాలకురానుకడిగి వేడి నీళ్ళలో ఓ సారిముంచి తీసి మూడు నిమిషాలుఉడికించి తీయాలి .తరువాత పేస్ట్,లా చయాలి .బాణలోనున వేసి వేడి అయినతరువాత జిలకర వేయాలి .వైల్లులి ,పచ్చి మీర్చి వేయాలి .తరువాత పాలకూర పేస్ట్ ,ఉప్పు వేసి చివరగా చికెన్ ముక్కల్ని కూడా వేసి ఓ ఐదు నిమిషా ల పాటు ఉడికించి దించాలి అంటేపాలక్.చికెన్ రడీ

టమాటాఉరగాయ

కావలసిన పదార్థాలు ;టమాటాలు -ఆరు ,నున -ఒక కప్పు ,మీరపపొడి -ఇదు స్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,చింత పండు -కొద్దిగా ఆవ పిండి -అరకప్పు
తయారీ విధానం ;టమాటా ముక్కల్ని తరిగి పెట్టుకోవాలి .ఇపుడు బాణలోనున వేడి అయినతరువాత టమాటా ముక్కలు ,చింతపండును వైయాలి .టమాటా ముక్కలను బాగా మగనివాలి .ఇపుడు మేతులు దోరగా వైఇంచి బాగా పొడి చాయలి .తగినత ఉప్పు ,మీరపపొడి కలిపి మరో ఇదు నిమిషాలు ఉంచాలి .దింపేముదు ఆవపిండి కలిపితే సరిపోతుంది .నోరురించి టమాటా ఉరగాయ సిధం ఈది నాలుగురోజులు నిలువఉండును.అంటేటమాటా ఉరగాయ రడి .

Wednesday, October 6, 2010

సెమియా పలావ్

కావలసిన పదార్థాలు ;సెమియా-ఒక కప్పు ,పచ్చిమీర్చి -మూడు ,యాలకులు -మూడు ,ఎండుకొబ్బిరిపొడి -మూడు స్పూన్ ,జిద్దిపప్పు -కొద్దిగా ,చనిగితనాలుమూడు స్పూన్ ,నున -మూడు స్పూన్ ,కరపకు -నాలుగుఆకులు ,శనగపప్పు -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా
తయారీ విధానం ;బాణలోనున వేడి అయిన తరువాత జిద్దిపప్పు వైఇంచిఉంచుకోవాలి .ఆదేనున లో పచ్చి మీర్చి ముక్కలు ,శనగపప్పు ,యాలకులు ,చనగితనాలు,కరపకు వేసి బాగా వైఇంచాలి .తరువాత మూడు కప్పుల నీళ్ళువైయాలి సరిపడా ఉప్పు వేసి మూతఉంచాలి .నీళ్ళు బాగా మరిగాక సెమియా కలపాలి .తరువాత ఎండు కొబ్బిరి పొడి చలి స్టవ్ ఆఫ్ అయిన తరువాత వైఇంచి పెట్టుకున్న జిద్దిపప్పు ను సెమియాపలావ్ మీద వైయాలి .రుచి కరమైన సెమియా పలావ్ సిద్ధము .అంటేసెమియా పలావ్ రడి

బేబీ కార్నర్ పనీర్ కూర

కావలసిన పదార్థాలు ;బేబీ కార్నర్ ముక్కలు -కప్పు ,పనీర్ -కప్పు ,మీరపపొడి -ఒకస్పూన్ ,జిలకర -ఒకస్పూన్ ,నున -ఒకకప్పు ,టమాటాగూజు-ఒకకప్పు ,ఉల్లిపాయ ముక్కలు -మూడు కప్పు ,పచ్చిమీర్చి ముక్కలు -కొద్దిగా ,ఉప్పు-కొద్దిగా తయారీ విధానం ;బాణలోనున వేడి అయిన తరువాతఅందులో పచ్చిమీర్చి ,బేబీ కార్నర్ ముక్కలు వైఇంచుకోవాలి .తరువాత ఉల్లిపాయ ముక్కలు ,టమాటా గూజు ,మీరపపొడి ,జిలకర ,ఉప్పు ,వేసి బాగా కలపాలి .మిశ్రమముబాగా ఉడికిన తరువాతః పనీర్ .ఉడికాక స్టవ్ ఆఫ్ చియాలివేడి వేడి బేబీ కార్నర్ పనీర్ కూర తయార్.దీనిని చపాతీలు ,పురిలతో పాటుతింటే సరి. అంటేబేబీ కార్నర్ పనీర్ కూర రడి ..

టమాటా కార్డ్ బాత్

కావలసిన పదార్థాలు ;టమాటాలు -మూడు ,పెగురు -ఒకకప్పు ,ఆన్నము -ఒకకప్పు ,ఉప్పు-కొద్దిగా మీరియలు -ఒకస్పూన్ ,ఆవాలు -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -మూడు ,నూన-నాలుగుస్పూన్ ,జిలకర -ఒకస్పూన్ ,ఎండుమీర్చి -మూడు ,కరపాకు -నాలుగు ఆకులు ,
తయారీ విధానం ;టమాటాలను ముక్కలుగా తరగి ఉంచుకోవాలి .బాణలోనూన వేసి మీరియలు ,ఆవాలు ,జిలకర ,పచ్చిమీర్చి ,ఎండు మీర్చి వైఇంచుకోవాలి .ఆతరువాత టమాటా ముక్కలు కూడా వైయాలి స్టవ్ మీద ఉంచాలి .కూరలను మగనిచి స్టవ్ ఆఫ్ అయిన తరువాత చల్లారక ఆన్నము లో పెరుగు ,సరిపడా ఉప్పు కలిపి ..ఇందులో టమాటా కూరకూడా వైయాలి .రుచి కరమైన టమాటా కార్డ్ బాత్ తాయారు .ఈది చాలారుచి గా ఉండాలి అంటే..పెరుగు ఆన్నము ఫై టమాటా కూరనుకలప కూడదు .వేడి వేడి గా తింటే బాగాఉంటుంది అంటే టమాటా కార్డ్ బాత్ రడి

Monday, October 4, 2010

చికెన్ తందూరి


కావలసిన పదార్థాలు ;చికెన్ -కిలో ,నీళ్ళువడసిన పెరుగు -కప్ ,ఆలం పేస్ట్-ఒకస్పూన్ ,వైల్లులి పేస్ట్ -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి పేస్ట్ -ఒకస్పూన్ ,కొతిమీర తురుము -కొద్దిగా ,మీరపపొడి -ఒకటి స్పూన్ ,గరంమసాలా-ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా తయారీ విధానం ;ఒక చికెన్ తప్ప మిగిలిన పదార్థాలు ఆని ఓ బాణలోవేసి బాగా కలపాలి .తరువాత ఈ పదార్థాని చికెన్ ముక్కలకురాసి తొమిది ఘటాలు నాననివాలి.ఇపుడు ఈ ముక్కలనుట్రై లో ఉంచి నూట యనబై డిగ్రీల సెంటి గ్రేడ్ దగ్గర పదిహేను నిమషాల పాటు గ్రిల్ చేయాలి . అంతే రెడీ చికెన్ తందూరి

మసాలాఇడ్లి


కావలసిన పదార్థాలు ;బొంబాయి రవ్వ -మూడుకప్పు ,పెరుగు -ఒక కప్పు ,ఉప్పు -కొద్దిగా ,ఆవాలు -కొద్దిగా ,కరపకు -నాలుగుఆకులు ,నున -నాలుగు స్పూన్ ,పచ్చిబాటనీ-ఒకకప్పు ,మీరపపొడి -కొద్దిగా ,పసుపు -కొద్దిగా ,దనియాల పొడి -కొద్దిగా,నున -ఒకస్పూన్ ,బంగాళా దుంపలు -మూడు తయారీ విధానం ;పెరుగులో బొంబాయి రవ్వ ,ఉప్పు వేసి పిండిలా కలిపి ఉంచుకోవాలి .తరువాత బంగాళా దుంపలు బాటనిలువిడిగా ఉడికించి చల్లారకకలుపుకోవాలి .యిపుడు బాణలోనున వేడి ఐన తరువాత ఆవాలు ,బంగాళా దుంప పేస్ట్ ,పచ్చిమీరుచి ముక్కలు ,కరపకు ,పసుపు ,బాటని,ఉప్పు ,దనియాల పొడి ,వేసి బాగాకలుపుకొని మూతపైటాలి.కూరలమాగిన తరువాత దించాలి .ముందుగా సిదంచసుకున పిండిని ఇడ్లి స్టాండ్ మీద బంగాళా దుంప కూరనుఉంచి ఆపైన మరోపోరగా పిండిని వేయాలి .ఇడ్లి పాతలో సరిపడా నీళ్ళువేయాలి ఇడ్లి స్టాండ్ ను స్టవ్ మీద ఉంచాలి .పదిహాను నిముషాలు అయిన తరువాత దించాలి .మసాలా ఇడ్లి రడి .

Sunday, October 3, 2010

అల్లం ,చికెన్ తో

కావలసిన పదార్థాలు ;చికెన్ ముక్కలు -ఒక కప్ ,ఆలంరసం -మూడు స్పూన్ ,దనియాలు ,మీరియలు ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా, తరిగిన ఆలం ముక్కలు -ఒకస్పూన్ ,నీళ్ళు-నాలుగుకప్,నున -ఒకస్పూన్ ,తరిగిన వైల్లులి పలుకులు -ఒకస్పూన్ ,ఉల్లిపాయ ముక్కలు -కొద్దిగా ,నిమరసం -ఒకస్పూన్ ,తయారీ విదానం ;చికెన్ ముక్కలు ,ఉప్పు ,నీళ్ళు ,దనియాలు ,మీరియలు ,ఆలంరసం,ఆలం ముక్కలు ,..ఆని కూకర్.లో తీసుకోని నాలుగు కూతలు రావాలి.బాగా ఉడికించుకోవాలి .ఇపుడు బాణలోనునవేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వైఇంచుకోవాలి .తరువాత వైల్లులి పలుకులు కూడా వైయాలి .ఫ్రిస్ట్ ఉదికిన్చుకూన చికెన్ వైయాలి .స్టవ్ మీద మూడు నిముషాలు ఉంచాలి .చివరగా తరిగిన ఆలం ముక్కలు మరికసినివైయాలి .అంతేఆలం చికెన్ రడి .

Saturday, October 2, 2010

నిమ్మ చికెన్ సూపు


కావలసిన పదార్థాలు ;చికెన్ ముక్కలు -ఆరకప్ , నిమ్మకాయ రసం -ఒక స్పూన్ ,ఉల్లి కాడలు -తరగాలి మూడు ,వైల్లులి పలుకులు -కొద్దిగా , అల్లం ముక్కలు -ఒక స్పూన్ ,దాల్చిన చాక,జిల్లకర కలిపి వైఇంచిన పొడి -ఒక స్పూన్ ,తరిగిన పచ్చిమీర్చి- ఒకస్పూన్,ఉప్పు-కొద్దిగా ,నీళ్ళు-ఇదుకాప్పులు ,
తయారీ విదానం ;చికెన్ ముక్కలు మూడు కూతలు వచినతరువాత బాగా ఉదికిచుకోవాలి .బాణలోనూనవేసి ఉల్లికాడలు , అల్లం వెల్లుల్లి ,పచ్చిమీర్చి ముక్కలు ,వైఇంచి ..చికెన్ ముక్కలుని నీటిలో సహా ఇందులోవేయాలి.ఇదు నిముషాలు ఐన తరువాత నిమరసం కలపాలి .ఉప్పు వేయాలి .రుచి చూసేముందుదాల్చినచాక ,జిల్లకర పొడి ,చల్లితే సరిపోతుంది .అంత నిమ ..చికెన్ సూపు రడి .