
కావలసిన పదార్థాలు :బియ్యంపిండి-కప్పు,వాము -ఒకస్పూన్,నూన-వైఇంచడానికిసరిపడా,ఉప్పు -కొద్దిగా.
తయారీ విధానం :ముందుగాకప్పునీటిలోఉప్పు,వాము,వేసి మరిగించాలి.ఈ నీటికిబియ్యంపిండివేసిబాగాకలపాలి.చల్లారక ఈపిండినిసన్నగాపొడుగాతాలికలచేసుకోవాలి.ఈలాచేసినవాటినిగుండ్రనిచక్రాలచుట్టుకోవాలి.మద్యలోకొద్దిగాపిండినిఆద్దలి సరిపోతుంది.ఆలాతయారుచేసుకున్నచక్రాలనునూనలోఎరగావైఇంచుకోవాలి.భూచక్రాలుసిద్దం.
No comments:
Post a Comment