
కావలసినపదార్థాలు :మైదా-కప్పు,ఉప్పు-కొద్దిగా,ఆకుపచ్చకలర్-కొద్దిగా,బియ్యంపిండి-పావుకప్పు,
తయారీ విధానం :మైదాలోకలర్,ఉప్పువేసి ..నీళ్ళలోపూరి పిండిలాకలిపిపెట్టుకోవాలి.పదినిమిషాలు అయిన తరువాతపురిలాచేసుకోవాలి.చాకుతోసన్నగాదీర్ఘచతురసకర్రంలో కోయాలి.మరోచిన్నముక్కనుకోసి ఫై బాగానఆడ్డంగా ఉంచాలి.ఈప్పుడుబియ్యంపిండినిఉడికించి.వత్తులచేసిమాద్యలోబాగంలోఉంచి..చివర్ల మడవాలి.ఆలాతాయారు అయినతాటాకుటపాకాయలుపెనంఫైకాలుచు కోవాలి.ఆర స్పూన్.నెయ్యివేయాలి .అంతేరుచికరమైనతాటాకుటపాకాయలు రడి ..
No comments:
Post a Comment