కావలసినపదార్థాలు :మైదా -ఆరకిలో,నూన-నూరుగాములు[పిండి కలపడానికి],సోడా -పావుటిస్పూన్,కలర్ -కొద్దిగా ,పుటునాలపొడి -నూరుగాములు,పల్లి పొడి -నూరుగాములు,జీడిపప్పు -కొద్దిగా,పంచదార -కిలో,నూన -వైఇంచడానికిసరిపడా .
తయారీ విధానం :ఒకపాత్రలోపల్లిపొడి ,పుటునాలపొడి,జీడిపప్పుపలుకులు,కొద్దిగానెయ్యివేసిబాగాకలిపిపక్కనపట్టుకోవాలి.తరువాత కలిపిఉంచుకున్నమైదాపిండినిఉండలుగాచేసుకొనిసన్నగాపొడుగావాతలి.దానిమీదపల్లిపొడిమిశ్రమాన్నిఉంచిరోల్.చేసి పక్కనఉంచుకోవాలి.బాణలోనూనవేడి అయిన తరువాతతయారుచేసిఉంచుకున్నవీటినిఒకటిఒకటి వేసిదోరగావేగానివాలి.మరోపాత్రలోపంచదారనీళ్ళువేసి తీగపాకంరావాలి.వైఇంచిఉంచుకున్నకజాలనుఅందులో వేసి పది నిముషాలుఉంచితీయాలి..వేడి వేడి రోల్ .కాజా రడి ...
No comments:
Post a Comment