కావలసినపదార్థాలు:బియ్యంపిండి-మూడు కప్పులు,మైదా -నాలుగు కప్పులు,పెరుగు -ఆరుకప్పులు ,ఉడికించిన బంగాళాదుంపలు-నాలుగు,కారం-నాలుగుస్పూన్,పసుపు -ఒకస్పూన్,జిలకరపొడి -ఒకస్పూన్,షజిరపొడి -ఒకస్పూన్ ,
కోతిమీరా-కట్ట,కొబ్బరితురుము -ఒకకప్పు,చాటు మసాలా-ఒకస్పూన్,చట్ని-ఆరుస్పూన్,ఉప్పు -కొద్దిగా,కరపకు -కొద్దిగా ,
నూన-సరిపడా ..
తయారీవిధానం:బియ్యంపిండి,మైదా,షజిరపొడి,జిలకరపొడి,కారం,పసుపు,ఆన్నికలిపాలి.ఈమిశ్రామములో తగినన్ని
నీళ్ళుపోసిగట్టిపిండిలాకలపాలి.పిండినిపురిలావత్తుకొనివైఇంచితీసిముక్కలుగాచిదమాలి.ఒకబాణలోపెరుగువేసిస్పూన్,తోకలపాలి.
స్టవ్,మీదబాణపెట్టిఒకస్పూన్ నూనవేసిజిలకర,ఆవాలు,కరపకువేసిమూడునిముషాలువైఇంచాలి.దించాకపెరుగు వేసి
బాగాకలిపి పక్కనఉంచాలి.చట్నిసిద్దంగాఉంచుకవాలి.విడిగామరోపాత్రలోఉడికించినబంగాళాదుంపలముక్కలోచాటుమసాలా వేసి
చిదిమినటుగాకలిపిఉంచాలి.ఓ ప్లేట్లో చిదిమినపూరిలనుకొన్నిపెట్టివాటిమీదఒకస్పూన్,చిదిమినబంగాళాదుంపలను వేయాలి.నాలుగుస్పూన్,పెరుగు వేయాలి.ఆఫైనటీస్పూన్,చట్ని వేసిచాటుమసాలా,కోతిమీరాతురుము,చల్లిఅందించాలి .అంతేవేడి వేడి పాపిచాటుమసాలాపూరిసిద్దం .....
No comments:
Post a Comment