కావలసినపదార్థాలు :పాలు-ఆరలీటర్ ,పచ్చికోవా -కోద్దిగా,పంచదార -కోద్దిగా ,యాలకులపొడి -కోద్దిగా,
ఓట్స్,పిండి -మూడుస్పూన్,సన్నగాతరిగినబాదం-మూడుస్పూన్,జీడిపప్పు -ఒకస్పూన్....
తయారీవిధానం:ఓట్స్,పిన్దిలోకోద్దిగానీరుకలిపికాగుతున్నపాలలోవేసి కలుపుకోవాలి.పాలుకాగుతున్నపుడ్డుకోవాకూడా
కలిపిమూడుపోగులురానిచ్చిస్టవ్ఆపిపంచదారవేసికరిగావరకుకలపాలి.తరువాతదించాలి.చల్లారినతరువాతయాలకులపొడి,
బాదంపప్పు,జీడిపప్పు,వేసికలిపిఫ్రీజులోఉంచిచల్లగాఅయినతరువాతతింటేసరిపోతుంది.ఈదిబాదంపాలరుచిలో ఉంటుంది.అంతేరుచికరమైనఖిరుసిద్దం....
No comments:
Post a Comment