కావలసిన పదార్థాలు :మైదా-మూడువందలగ్రాము,పచ్చికోవా-కిలో ,సోడా -పావుటి స్పూన్,పంచదార-కిలో,
నూన -వైఇంచదానికిసరిపడా.
తయారీవిధానం :ఒక పాత్రలోపచ్చికోవా,మైదా,సోడావేసి కలపాలి .
పది నిమిషాలపాటుఈపిందినిబాగామర్దనచేసిపావుగంటదాకనానబెట్టాలి.
తరువాత వీటినిచిన్నచిన్నఉండలుగాచేసుకొనిపక్కనఉంచుకోవాలి .
ఒక పాత్రతీసుకోనిపంచదార నీళ్ళువేసితీగపాకంపట్టిఉంచుకోవాలి.సన్ననిమంటమీదబాణలోనూనకాగాకతయారుచేసిఉంచుకున్నజామునుఅందులోకి
జరనివాలిబయటకుతీసినతరువాతమూడు నిముషాలుచల్లరానివల్లితరువాతవీటిని పాకంలోవేయాలి.రుచికరమైనజామున్ రడి ...
No comments:
Post a Comment