కావలసినపదార్థాలు:గోధుమపిండి-నూరుగ్రాములు,మైదా-పావుకిలో,పంచదార -ఆరకిలో,నెయ్యి-పావు కిలో,సోడా -కొద్దిగా,నూన-వైఇంచడానికిసరిపడా ..
తయారీ విధానం :పిండినిఉండలుగాచేసుకొనికొద్దిగామందగా చేసిరౌండ్.గాచుట్టుకొన్నిపక్కనపెట్టుకోవాలి .
నూనవేడి అయిన తరువాతచుట్టుకొన్నిపెట్టుకున్నవేసిఎరగావైఇంచుకోవాలి.మరోపాత్రలోపంచదార,నీరువేసి పాకం పట్టాలి.అందులోవాటినివేసి ఆరగంటతరువాతతీయాలి .అంతేరుచికరమైనస్వీట్.చక్రం రడి ..
No comments:
Post a Comment