కావలసినపదార్థాలు :పాలకూర -ఒకకప్పు ,జిలకర -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి-నాలుగు,ఆలం-కొద్దిగా ,
గోధుమపిండి -కప్పు ,పసుపు -స్పూన్ ,కారం-ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,
తయారీ విధానం :ముందుగాపాలకూరనీళ్ళువేసి మరగించాలి.
జిలకర ,పచిమీర్చి,ఆలం ,వేసిరుబ్బుకోవాలి .తరువాతపాలకూరకూడా వేసి రుబ్బాలి.
తరువాతగోధుమపిండిలోఉప్పు ,పసుపు ,కారం,వేసిన తరువాతరుబ్బిపెట్టుకున్నమిశ్రమాన్నివేసికలపాలి .వాటిని పురిలాచేసుకొనినూనలోవైఇంచుకోవాలి.రుచికరమైనపూరిరడి ....
No comments:
Post a Comment