కావలసిన పదార్థాలు:బియ్యం-ఆరకప్పు,నువ్వులు-పావుకప్పు,బెల్లం-ఒకకప్పు,నెయ్యి-నాలుగుస్పూన్,యాలకులపొడి -ఆరస్పూన్,బాదం-కొద్దిగా,జీడిపప్పు-కొద్దిగా,ఎండుదక్ష-కొద్దిగా.
తయారీ విధానం :బియ్యంశుబ్రముగాకడిగిఆన్నమువండుకోవాలి.నువ్వులువైఇంచిచల్లారకగ్రాండ్ చేసిపొడిచేయాలి.ఈప్పుడు ఒకబాణతీసుకోనిబెల్లంవేసి అందులోనీళ్ళుపోసి స్టవ్.మీదపెట్టాలి.ఆది కరిగితీగపాకం వచ్చాకఅందులోఉడికించిపెట్టుకున్నఆన్నము,నువ్వులపొడివేసిబాగాకలపాలి.నెయ్యి,యాలకులపొడికూడావేసిసన్నటిమంట ఫై ఉంచాలి.మిశ్రమముతరువాతజీడిపప్పు,బాదం,ఎండు దక్షవైయాలి.రుచికరమైననువ్వులపరమాన్నంరడి.
No comments:
Post a Comment