కావలసినపదార్థాలు;బాదం-కప్పు ,పాలు -ఆరలీటర్,పంచదార -కప్పు ,పిస్తా -మూడు,జీడిపప్పు -కొద్దిగా,ఎండుదక్ష -కొద్దిగా ,
తయారీ విధానం ;బాదం గింజలనువేడినీళ్ళలోనానపెట్టాలి.
గంటతరువాతపొట్టుతీసిరుబ్బుకోవాలి.
తరువాతజీడిపప్పు,ఎండుదక్ష,వైఇంచిపక్కనఉంచాలి.
ఒకబాణలోపాలుపోసి స్టవ్,మీదఉంచాలి.బాగామరిగాకబాదంమిశ్రమంవేసికలపాలి.
మిశ్రమంచిక్కగాఅయినతరువాతపాలలోకలిపినపంచదారవైఇంచినజీడిపప్పు ,ఎండుదక్ష,వేసిసన్నటిమంటఫై ఉంచాలి .
దించముందుయాలకలపొడి,వేసిఫైనఖీర్,గట్టిగాఉండాలంటే అందులో కొద్దిగాబియ్యంపిండికలుపుకోవాలి.వేడిగాతింటే బాగా ఉండును.అంతేబాదం ఖీర్ సిద్దం .......
No comments:
Post a Comment