కావలసినపదార్థాలు;సేమియా-ఆరకిలో,పంచదార-మూడుకప్పులు,పాలు-ఆరలీటర్,దాక్ష-కొద్దిగా,జిడ్డిపప్పు-కొద్దిగా,
నెయ్యి-కప్పు,
తయారీవిధానం;బాణలోనెయ్యివేసిస్టవ్,మీదపెట్టాలి.
జిడ్డిపప్పు,దాక్ష,వేయించిపక్కనపెట్టుకోవాలి.
తరువాతసేమియావేసిగోధుమవర్ణంలోవచ్చేదాకవేయించుకోవాలి.
తరువాతచల్లారకపొడిలాచేసుకోవాలి.
ఈప్పుడుబాణలోమరికొద్దిగానెయ్యివేసిసేమియాపొడి,పంచదారకలపాలి.
కొద్దిసేపుతరువాతపాలుపోసిబాగాకలపాలి.
పంచదారకరిగాకమిశ్రమంబాగాఉడుకుతుంది.
కొద్దిసేపుతరువాతదాక్ష,జీడిపప్పు,వేసిదించాలి.
నెయ్యిరాసినపల్లంలోకితీసుకోనిపక్కనపెట్టాలి.
తరువాతఉండలుగాచేసుకోవాలి.
అంతేరుచికరమైనసేమియాలడ్డుసిద్దం......
No comments:
Post a Comment