కావలసినపదార్థాలు ;గోధుమపిండి -కప్పు ,ఓట్స్ ,పిండి -కప్పు ,శనగపిండి -కప్పు ,ఉప్పు -ఆరస్పూన్,జిలకర -ఒకస్పూన్ ,
నీళ్ళు-కప్పు మెంతిపొడి -ఆరస్పూన్,నూన-ఒకస్పూన్ ,
తయారీ విధానం;పిండిలన్నిటినికలిపిఅందులోఉప్పు ,జిలకర,మెంతిపొడి,కూడావేసిబాగా కలపాలి .
పిండినిబాగాకలిపిచపాతీలాచేసిపెనంమీదకాల్చాలి.
చివరలోరోటి,మీదకొద్దిగానూనరాసి పచ్చికూరగాయముక్కలనుకలిపితినాలి.అంతేమసాలారోటిసిద్దం ........
No comments:
Post a Comment