కావలసినపదార్థాలు;కోడిగుడ్డు-ఒకటి,నీళ్ళు-కప్పు ,మైదా -కప్పు,రొయ్యలు -ఆరు,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచడానికి
సరిపడా...
తయారీ విధానం ;కోడిగుడ్డు,సోనని గిల్లకోట్టాలి .
అందులోనీళ్ళుకలపాలి.
తరువాతమైదానుచేర్చి..పిండిఅంతకలిసేలాచేయాలి.
బాణలోనూనవేడిఅయినతరువాతశుబ్రంచేసినరొయ్యలనుఈపిండిలోముంచివైఇంచాలి.
బంగారువర్ణంలోతిసియాలి..అంతేరొయ్యలుసిద్దం .....
No comments:
Post a Comment