కావలసినపదార్థాలు ;సగుబియ్యం -కప్పు ,పెరుగు-కప్పు ,ఉల్లిపాయ -ఒకటి ,పచ్చిమిర్చి-నాలుగు,ఉప్పు -కొద్దిగా,
ఆవాలు -ఒకస్పూన్,మినపప్పు -ఒకస్పూన్,శనగపప్పు-ఒకస్పూన్,కరపకు -కట్ట,కొతిమిర -కట్ట,నూన-ఒకస్పూన్ ,
తయారీ విధానం;సగు బియ్యనిపెరుగులో కలుపుకోవాలి .
కనీసంఇదుగంటలునాననివాలి.
ఉల్లిపాయపచ్చిమిర్చి,కరపకుసన్నగాతరగాలి.
స్టవ్,మీదబాణపెట్టినూనవేసిఆవాలు,జిలకర,శనగపప్పు,మినపప్పు,వేసివైఇంచినతరువాతనానపెట్టినసగుబియ్యంపోసి ఇదు
నిమిషాలుఉడికించికొత్తిమీరసన్నగాతరిగికలపాలి.
సగుబియ్యంపిండినిఇడ్లిలమాదిరిగావేసిపదినిమిషాలుఉడికించాలి.
సగుబియ్యంఇడ్లిలో టమాటచటినిలో కలిపితినాలి.సాగో ఇడ్లిసిద్దం ........
No comments:
Post a Comment