కావలసిన పదార్ధాలు: బియ్యం పిండి -కప్పు,రాగి పిండి -కప్పు,జిలకర -ఒకస్పూన్ ,ఉప్పు-ఆర స్పూన్ ,మినపప్పు -ఆర కప్పు ,నూన-పావుకిలో ,కొబ్బరి తురుము -మూడు స్పూన్ ,పచ్చిమీర్చి -మూడు,పెరుగు -కప్పు,
తయారీ విధానం :మినపప్పును ముందుగానానపెట్టి నీళ్ళువడసి ఉంచాలి .
పెరుగులో ఉప్పు ,జిలకర,బియ్యం పిండి,వేసి కలిపి ఆర గంటనాననివాలి.తరువాత రాగి పిండి ,కొబ్బరి తురుము వేసి గారాల పిండిలా కలుపుకోవాలి .సన్నగా తరిగిన మిర్చి ముక్కలు కూడా కలిపి ఉంచాలి .పిండి మిశ్రమాన్ని చిన్నఉండలుగా తీసుకోని నాన పెట్టిన మినపప్పులోముంచి తరువాత పాలిదినుకవర్ మీద గారాల వత్తినూనలోవైఇంచి తీయాలి .అంతేరుచి కరమైన రాగి పిండి గారాలు రడి .
No comments:
Post a Comment