
కావలసిన పదార్థాలు :మినపప్పు -నాలుగుకప్పులు ,అల్లంతరుగు -ఇదు స్పూన్ ,పచ్చిమీర్చి -ఇదు ,జిలకర -ఇదు స్పూన్ ,మిరియాలు-ఒకస్పూన్ ,ఎండుకొబ్బరి తురుము -ఒకస్పూన్ ,ఉప్పు-ఒకస్పూన్ ,లవంగాలు-మూడు ,నూన-వైఇంచడానికి సరిపడా .
తయారీ విధానం:మినపప్పు మూడుగంటల ముందు నాననివాల్లి .ఈది బాగా నానకశుబ్రంగా కడిగి మిగిలిన పదార్థాల్ని గ్రాండ్ చేసి ఉంచుకోవాలి .ఈపుడుబాణలోనూన బాగా కగానిచ్చి ..సిద్దం చేసుకున్న గారాల పిండిని కవర్ మీద గారాలు చేసుకొనినూన లో వైఇంచాలి .బంగారువర్ణంలోకి వచ్చాకతిసేయాలి,అంతేకమ్మని వేడి వేడి అల్లం గారాలు తయారు.
No comments:
Post a Comment