కావలసిన పదార్థాలు :సేమియా-ఒకకప్పు ,అల్లం -చిన్నముక్క,పచ్చిమీర్చి -ఇదు,ఉల్లిముక్కలు -ఆరకప్పు ,జిలకర -ఒక స్పూన్ ,బియ్యం పిండి -కప్పు నూన-ఆరకిలో,కొబ్బరి తురుము -ఆరకప్పు ,బంగాళాదుంప -ఒకటి,ఉప్పు -కొద్దిగా.
తయారీ విధానం:ముందుగా మూడు కప్పుల నీళ్ళుమరగించాలి.అందులోతొక్క తీసినబంగాళాదుంప ముక్కలు ,ఉప్పు వేసి ఉడికించాలిబాగా ఉడికిన తరువాతదించి ఒక సారికలపాలి.బంగాళాదుంపలముద్దచల్లారిన తరువాత అందులో బియ్యం పిండి అల్లం తురుము,ఉల్లిపాయముక్కలు,పచ్చి మీర్చిముక్కలు,జిలకర,కొబ్బరితురుము ,ఉప్పు వేసి కలిపి ముద్దలా చేయాలి.తరువాత వీటిని వడలుగా చేసి పొడి సేమియాలో ఆద్దినూనలోవైఇంచితీయాలి.
No comments:
Post a Comment