
కావలసిన పదార్థాలు :బియ్యం -మూడు కప్పులు ,మినపప్పు -కప్పు ,శనగపప్పు -మూడు స్పూన్ ,పుట్టునాలపొడి -కొద్దిగా ,కొబ్బరితురుము -కప్పు,కొతిమీర తురుము -కొద్దిగా ,నూన-దోస కల్చడానికి,ఉప్పు-కొద్దిగా ,
మసాలా కోసం:బంగాళా దుంపలు -నాలుగు,ఉల్లిపాయ -ఒకటి ,పచ్చిమీర్చి -మూడు ,నిమ్మరసం -ముడుస్పూన్ ,కరపకు -కొద్దిగా ,కొబ్బరి తురుము -ఆరకప్పు ,ఆవాలు -ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా ,ఉప్పు-కొద్దిగా ,.
తయారీ విధానం :బియ్యం,మినపప్పు ,శనగపప్పు ,నాలుగు నానపెట్టాలి .తరువాత దోస పిండిలా రుబ్బి పెట్టుకోవాలి .మర్నాడు ఉప్పు కలిపితే పిండి సిద్దం ,ఈప్పుడు బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసిమైతగాకలపాలి .నూన ను వేడి చేసి అందులో పసుపు ,పచ్చి మీర్చి కరపకు ,ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమవర్ణంలోకి వచ్చాక బంగాళాదుంప మిశ్రమము ,ఉప్పు కొతిమీర,నిమ్మరసం కలపాలి.పిండిని దోసలా మందముగా వేసిఫైన కొద్దిగా పుట్టునాల పొడి చల్లి మూతపట్టాలి మూడు నిముషాలు అయిన తరువాత దోస మద్య లో బంగాళా దుంప కురాను ఉంచి కొబ్బరి ,క్యారాటే తురుము వేసి దోసతీసి వేయాలి .దిన్ని సంబారులో కలిపి తింటే ఆరుచికరమైన మైసూరు దోస రడి ..
No comments:
Post a Comment