Sunday, October 24, 2010

పిజాదోస


కావలసిన పదార్థాలు :మినపప్పు -కప్పు ,బియ్యం -మూడు కప్పులు,[ముందు రోజు నానపెట్టుకొని రుబ్బి పెట్టుకోవాలి];పిజాసాసు -ఆర కప్పు,ఉల్లిపాయ -ఒకటి టమాటాలు -మూడు క్యాప్సికం -ఒకటిపొడుగా తరగాలి .చీజు-కప్పు ,[సగంచీజు తరుగాలి ]వైలుల్లి -మూడు ,మిరియాల పొడి -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -ఒకటి,టమాటాసాసు -మూడు స్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,నూన-ఆర కప్పు ,
తయారీ విధానం:బాణలో నూన వేడి చేసి ..అందులో ఉల్లిపాయ,పచ్చిమీర్చిముక్కలు,వైల్లిలి మిరియాల పొడి ,ఉప్పు వేసి వైఇంచాలి .ఇదు నిముషాలు అయిన తరువాతదించేయాలి ఈప్పుడు పెనం పెట్టి మందంగా దోస వేసి ఫైన ముందుగా వైఇంచి పెట్టుకున్న ఉల్లిపాయ తాలింపు ,క్యాప్సికం ,టమాటాముక్కలు ,చీజు వేసి మూతపెట్టాలి.చీజు కరిగాక దోసను తీయాలి .వేడి వేడి పిజాదోస ఫై చీజు తో కొబ్బరి చట్నితో తింటే సరి .అంతేరుచికరమైన పిజా దోస రడి ..

No comments:

Post a Comment