కావలసిన పదార్థాలు ;బియ్యంరవ్వ-కప్పు ,సేమియా -ఆరకప్పు ,పంచదార -పావు కప్పు ,జిద్దిపప్పు -పది ,ఎండుదక్ష -నాలుగు,కొబ్బిరిపాలు -కప్పు నీళ్ళు-కప్పు ,యాలకులు పొడి ఆర స్పూన్ ,నెయ్యి ఒక కప్పు
తయారీ విధానం ;బాణలోస్పూన్ నెయ్యి కరిగించి బియ్యంరవ్వ ,సేమియాను విడి విడి గా దోరగా వైఇంచి పెట్టుకోవాలి .తరువాత ఆదేబాణలో మరో స్పూన్ వేడి అయిన తరువాత జిద్దిపప్పు ,ఎండు దక్షను వైఇంచి మరో కప్పు లోకి తీసుకోవాలి .ఈపుడు బాణలో రవ్వ ,సేమియా ,కొబ్బరి పాలు తీసుకోని సన్నని మంట పై ఉంచి ఉడికించాలి .రవ్వ ,సేమియాను చూసి నీళ్ళు వైయాలి .పది నిముషాలు అయిన తరువాత పంచదార వేసి కలపాలి .సరిగా పాయసం దగర పడుతుంది .ఆపుడు యాలకుల పొడి ,జిద్దిపప్పు ,ఎండుదక్ష కలిపితే సరిపోతంది.ఈ పాయసంకలర్ ఉండాలనుకున్న వారు మూడు స్పూన్,ల క్యారాటు రసం కలిపితే సరిపోతుంది .అంతేరుచి కరమైన బియ్యం రవ్వ పాయసం రడి .
No comments:
Post a Comment