
కావలసిన పదార్థాలు :గోధుమ పిండి -పావుకప్పు ,శనగ పిండి -నాలుగుస్పూన్ ,కొతిమీర-కొద్దిగా ,అల్లంవైల్లులి -ఒకస్పూన్ ,ఉల్లిపాయ -ఒకటి ,మీరపపొడి -ఒకస్పూన్ ,గరంమసాలాపొడి -ఒకస్పూన్ ,పసుపు -ఆరటిస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,నూన-వైఇంచడానికిసరిపడా .
తయారీ విధానం :ముందుగా శనగపప్పునుమూడు గంటల ముందునానపెట్టాలి .తరువాత ఉల్లిపాయను చాలాసన్నగా తరగాలి .గోధుమపిండి ,శనగపిండి,కలపాలి తరువాత అందులో అల్లం వైల్లులి,ఉల్లితురుము ,కొతిమిరతురుము ,ఉప్పు,వేసి కలపాలి అందులోకొద్దిగా నూన తగినన్ని నీళ్ళుపోసిపిండిని గట్టిగా చపాతీ పిండిలాకలపాలి.తరువాత అందులోశనగపప్పు వేసి కలపాలి.ఈప్పుడు దిన్నిచిన్నచిన్నఉండలుగాచేసుకొనివాటిని ఆరిటాకుచక్కలమాదిరిగానఉండలుగాచేసిస్పూన్ గట్టులువేయాలి .ఈప్పుడు వీటిని కాగిన నునాలోవేసి ఎరగావైఇంచి తీయాలి .మారాతా గోధుమ చక్కలురడి .
No comments:
Post a Comment