
కావలసిన పదార్థాలు :చేపలు -కిలో,పసుపు -ఒకస్పూన్,పచ్చిమీర్చి-పది,దనియాలపొడి -మూడు స్పూన్,ఉప్పు -కొద్దిగా,కొతిమీర-కట్ట,పచ్చికొబ్బరి-కొద్దిగా,ఉల్లిపాయ -ఒకటి,అల్లం వైల్లులిపేస్ట్-మూడు స్పూన్ ,
తయారీ విధానం :ముందుగాచేపలను ముక్కలుగాకోసి వాటికీ ఉప్పు ,పసుపు పట్టించి ఇదు నిముషాలు అయిన తరువాత శుబ్రముగా కడగాలి.ఉల్లిపాయలు,పచ్చిమీర్చి,కొబ్బరి,అల్లంవైలుల్లిముక్కలను,వేసి రుబ్బాలి.బాణలోనూనవేసి చేప ముక్కలుగోధుమవర్ణంలోకి వచ్చాదాకావైఇంచుకోవాలి.ఈప్పుడు బాణలో నాలుగుస్పూన్.లా నూన వేసి రుబ్బి పెట్టుకున్నమసాలానుదనియాలపొడి,ఉప్పు ,వేసి బాగామాగించాలి.తరువాతనీళ్ళుపోసి మూతపెట్టి గ్రావితయార్ అయిన తరువాత చేపముక్కలు వేసి పదినిమిషాల పాటుఉడికించికొతిమీరవేసి దించాలి.చేపలకుర్మాసిద్దం.దిన్ని వేడివేడి ఆన్నంలో తింటేబాగా ఉండును..అంతేరుచికరమైన చేపలకుర్మాసిద్దం ..
No comments:
Post a Comment