కావలసిన పదార్థాలు :జొన్నలు -ఒకకప్పుబెల్లం ఒకకప్పు ,యాలకులు -నాలుగు,జీడిపప్పు -ముడుస్పూన్, బాదం-ఆరు ,ఎండుదక్ష -ముడుస్పూన్,నెయ్యి -ఇదు స్పూన్,పాలు -పావు లీటర్.
తయారీ విధానం :జొన్నలనుకడిగి నాలుగు గంటల పాటునీళ్ళలో నాననివాలి.ఈపుడు జీడిపప్పు ,బాదం,ఎండు దక్ష ,నెయ్యి లో వైఇంచితీసి పెట్టుకోవాలి .ఒక బాణలోజొన్నలు సరిపడా నీళ్ళుతీసుకోని స్టవ్,మీద పెట్టాలి.ఆవిబాగా ఉడికిన తరువాత మంట తగించి బెల్లం ,యాలకుల పొడి ,బాదం ,జీడిపప్పు ,ఎండు దక్ష పలుకులు వేసి బాగా కలపాలి .ఇదు నిముషాలు అయిన తరువాత పాలు కూడా వేసికిందకుదించాలి .అంతేకమ్మని జొన్న పరమాన్నం రడి .
No comments:
Post a Comment