
కావలసిన పదార్థాలు ;బొంబాయి రవ్వ -మూడుకప్పు ,పెరుగు -ఒక కప్పు ,ఉప్పు -కొద్దిగా ,ఆవాలు -కొద్దిగా ,కరపకు -నాలుగుఆకులు ,నున -నాలుగు స్పూన్ ,పచ్చిబాటనీ-ఒకకప్పు ,మీరపపొడి -కొద్దిగా ,పసుపు -కొద్దిగా ,దనియాల పొడి -కొద్దిగా,నున -ఒకస్పూన్ ,బంగాళా దుంపలు -మూడు తయారీ విధానం ;పెరుగులో బొంబాయి రవ్వ ,ఉప్పు వేసి పిండిలా కలిపి ఉంచుకోవాలి .తరువాత బంగాళా దుంపలు బాటనిలువిడిగా ఉడికించి చల్లారకకలుపుకోవాలి .యిపుడు బాణలోనున వేడి ఐన తరువాత ఆవాలు ,బంగాళా దుంప పేస్ట్ ,పచ్చిమీరుచి ముక్కలు ,కరపకు ,పసుపు ,బాటని,ఉప్పు ,దనియాల పొడి ,వేసి బాగాకలుపుకొని మూతపైటాలి.కూరలమాగిన తరువాత దించాలి .ముందుగా సిదంచసుకున పిండిని ఇడ్లి స్టాండ్ మీద బంగాళా దుంప కూరనుఉంచి ఆపైన మరోపోరగా పిండిని వేయాలి .ఇడ్లి పాతలో సరిపడా నీళ్ళువేయాలి ఇడ్లి స్టాండ్ ను స్టవ్ మీద ఉంచాలి .పదిహాను నిముషాలు అయిన తరువాత దించాలి .మసాలా ఇడ్లి రడి .
No comments:
Post a Comment