కావలసిన పదార్థాలు :ఆటుకులు -ఒకకప్పు ,బిల్లం -పావుకిలో ,యాలకులు -నాలుగు,జీడిపప్పు -కొద్దిగా ,ఎండుదక్ష -కొద్దిగా ,బాదం-కొద్దిగా ,నెయ్యి -నాలుగుస్పూన్ ,కొబ్బిరి పొడి -ఆర కప్పు ,పాలు -పావులీటర్ .
తయారీ విధానం :ముందుగ ఆటుకులనుఒకసారి కడిగి ఆరగంటతరువాత నీళ్ళలో ఉంచాలి .ఈ నీటిని పిండేసి ..ఆటుకులను మరో పాత్రలోకి తీసుకోని మరి కాసిని నీళ్ళువేసి సన్నని మంట ఫై ఉడికించాలి .బాణలోనెయ్యి కరిగించి జీడిపప్పు ,ఎండు దక్ష ,పలుకులుని వైఇంచి ఉడుకుతున్న ఆటుకులకు కలపాలి .యాలకులు పొడి ఉదికిఉన్న పరమాన్నం లో వేయాలి .ఐదు నిముషాలు అయిన తరువాత కొబ్బిరిపొడి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి .ఈపుడు బిల్లం తురుము వేయాలి.ఆది కరిగాకచివరగా పాలు కలపాలి .ఆటుకుల పరమాన్నం నిమిషాలోతయారుతుంది .అంతేఆటుకుల పరమాన్నం రడి .ఇది వేడి వేడి గా తింటే బాగా ఉండును.
No comments:
Post a Comment