కావలసిన పదార్థాలు ;శనగ పిండి -ఒకకప్పు ,కాకరకాయలు -ఒక కప్పు,నున -కొద్దిగా ,జిల్లకర -కొద్దిగా ఆవాలు -కొద్దిగా ,కరపకు -కొద్దిగా ,ఎండుమీర్చి -మూడు ,ఉల్లిపాయ -ఒకటి ,ఉప్పు -కొద్దిగా ,మీరపపొడి -ఒకస్పూన్ ,పసుపు -ఆర స్పూన్ ,
తయారీ విధానం ;ముందుగాబాణ ఉంచి అందులో నున వేసి జిలకర ,ఆవాలు ,కరపకు ,ఎండు మీర్చి ,ఉల్లిపాయ ముక్కలు ,కాకరకాయ ముక్కలు ,ఉప్పు ,మీరపపొడి ,పసుపు ,కొతిమీర ,శనగ పిండి కొద్దిగా నీళ్ళుపోసి కలుపుకోవాలి .తరువాత కాకరకాయ ముక్కలు లోకి శనగ పిండి వేసి కలుపుకోవాలి .అంతేశనగ పిండి కాకరకాయ మసాలాకూరరడి .దీనిని ఆన్నం లో చపాతీ లో తింటే రుచిగా ఉండును.
No comments:
Post a Comment